Monday, February 24, 2025
HomeTrending News

బీహార్ కు ప్రత్యేక హోదా – జెడి(యు) ఎత్తుగడ

కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలక పార్టీగా ఉన్న జెడి(యు) పాత డిమాండ్ ను కొత్తగా తెరమీదకు తీసుకొచ్చింది. ఎప్పటి నుంచో ఉన్న బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ మొదలు పెట్టింది. బీహార్‌కు...

కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు....

పోలవరం చూసి కన్నీళ్లు వచ్చాయి: చంద్రబాబు

రాష్ట్రం పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో నేడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల...

పార్లమెంటులో నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనలు

నీట్ పరీక్షలో అవకతవకలు పార్లమెంటు ఉభయసభలను స్తంభింప చేశాయి. నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌పై ఉభయసభల్లో దుమారం రేగింది. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ‌ను నిలిపివేసి.. నీట్ ప‌రీక్ష‌పై ఇచ్చిన...

జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్‌ కు బెయిల్

రాంచీలోని బిర్సా ముండా జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు జార్ఖండ్‌ హైకోర్టు తాజాగా బెయిల్‌ మంజూరు...

కాంగ్రెస్ పార్టీలో తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రస్థానం

కాంగ్రెస్ పార్టీలో తాటిపర్తి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్థానం లోతుగా విశ్లేషిస్తే తాజా పరిస్థితికి ఆయన అవలంభించిన విధానాలే కారణమని అనుచరులు గుసగుసలు పెడుతున్నారు. 1980లో మల్యాల సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన...

కుప్పకూలుతున్న వంతెనలకు కేరాఫ్ బీహార్

బీహార్‌ రాష్ట్రంలో వరుసగా కూలుతున్న వంతెనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆరు నెలల్లోనే వరుసగా వంతెనలు కుప్పకూలటంతో బిహార్ రాష్ట్రం పతాక శీర్షికలకు ఎక్కుతోంది. ఇప్పటికే మూడు బ్రిడ్జిలు కుప్పకూలగా.. తాజాగా మరో...

కెసిఆర్ కు డాక్టర్ల పరీక్ష.. గులాబీ బాస్ కారు డ్రైవింగ్

బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ గురువారం ఓమ్నీ వ్యాన్ న‌డిపారు. కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ న‌డుస్తున్నారు. కారు నడిపి...

ఎమ‌ర్జెన్సీ మాయని మచ్చ – రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము

18వ లోక్‌సభలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకరాం చేసిన సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల విశ్వాసాన్ని...

అసదుద్దీన్ ఒవైసీకి చుట్టుకుంటున్న పాలస్తీనా నినాదం

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన తర్వాత జై పాలస్తీనా అని నినదించడంతో లోక్‌సభలో కలకలం రేగింది. దీనిపై ఇద్దరు న్యాయవాదులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు....

Most Read