Sunday, February 23, 2025
HomeTrending News

తెలంగాణ కొత్త డిజిపి జితేందర్

తెలంగాణ నూతన డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సమయంలో...

ఐఆర్ఎస్ అనుకత్తీర్ సూర్య స్పూర్తిదాయకం

హైదరాబాద్‌కి చెందిన ఎం.అనసూయ IRS(Indian Revenue Service) అధికారి లింగ మార్పిడికోసం అభ్యర్థించగా కేంద్రం అందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ మారింది. ఇండియన్ సివిల్ సర్వీస్ చరిత్రలోనే ఇది మొదటిసారి....

ప్రధాని మోడీ పర్యటనతో భారత్ – రష్యా బంధం బలోపేతం

భారత -రష్యా మైత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనతో మరింత బలపడింది. ప్రధాని రెండో రోజు పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. రష్యాలోని భారతీయులతో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో పాల్గొన్న మోడీ... రష్యా...

బ్యాంకర్ల సహకారం ఎంతో ముఖ్యం : సిఎం

రాష్ట్రంలో వ్యవసాయానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. నేడు సచివాలయంలో సిఎం అధ్యక్షతన...

ఇక్కడి నుంచే కాంగ్రెస్ పునర్వైభవం: కడప ఉపఎన్నికపై రేవంత్

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం కడప నుంచే మొదలవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప లోక్ సభకు ఉప ఎన్నిక వస్తుందంటూ ఇటీవల...

కాశ్మీర్ నుంచి అస్సాం వరకు కుండపోత వానలు

దేశవ్యాప్తంగా ఉత్తరాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు కుండపోత వానలు హడాలెత్తిస్తున్నాయి. అస్సాంలో బ్రహ్మపుత్ర నది బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వానలతో కొన్ని రోజులుగా అస్సాంలోని నదీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి....

వైఎస్ కు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళి

దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని...

అత్యున్నత చట్టసభలకు వేర్పాటువాదులు

18వ లోక్ సభ ఎన్నికల్లో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నిక కాగా ఇద్దరు మాత్రం వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. పంజాబ్‌లోని ఖదూర్‌ సాహిబ్‌ నుంచి గెలిచిన అమృత్‌పాల్‌ సింగ్‌, జమ్మూ కాశ్మీర్ లోని...

నేటి నుంచి ఉచిత ఇసుక విధానం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో గతవారం దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేసి నేటినుంచి అమలులో పెడుతున్నారు. 20...

రెండు కమిటీల ఏర్పాటుకు తెలుగు సిఎంల భేటీ నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు నియమించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ ప్రజా భవన్ లో జరిగిన సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ...

Most Read