శాసనసభ, మండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 23 నుంచి శాసనసభ, 24 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది....
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన బెంగుళూరు పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని తాడేపల్లి చేరుకుంటున్నారు. ఈ సాయంత్రం అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు....
చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తూ టిడిపి కార్యకర్తలు ఆందోళన చేశారు. పుంగనూరులో లో చిత్తూరు మాజీ ఎంపి రెడప్ప ఇంటికి...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. తన ఆరోగ్యం క్షీణిస్తే పార్టీ...
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు గుండెపోటు వచ్చిందని ఆ దేశ సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. సీసీపీ మూడో ప్లీనరీ సమయంలో ఆయన అస్వస్థతకు గురైనట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మెదడుకు...
పంటలకు కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు రైతాంగ ఉద్యయం ఆపేది లేదని రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మరోసారి ఢిల్లీ ర్యాలీ చేపడతామని ప్రకటించాయి. హర్యానా...
వైసీపీ పాలనలో జరిగిన సహజ వనరుల దోపిడీపై రెండ్రోజుల క్రితం శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే అంశంపై ఓ నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాకు...
ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించనుంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్...
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రింకోర్ట్ లో షాక్ తగిలింది. విద్యుత్ కొనుగోళ్ళపై సర్వోన్నత న్యాయస్థానంలో కెసిఆర్ వేసిన పిటిషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ఎల్...