Thursday, April 24, 2025
HomeTrending News

అమెరికాలో హిమపాతం… భారీగా విమానాలు రద్దు

అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని హిమపాతం పడుతోంది. భారీగా పడుతున్న మంచుతో ప్రజలు ఇల్లు ధాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్, పశ్చిమ వర్జీనియా, మిన్నెసోటా ప్రాంతాల్లో...

జాయింట్ పార్లమెంటరీ కమిటీకి…జన విశ్వాస్‌ బిల్లు

చిన్న చిన్న నేరాలను క్రిమినల్‌ పరిధి నుంచి తప్పించడమే లక్ష్యంగా కేంద్రం ఓ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 42 చట్టాల్లోని 183 నిబంధనలను సవరించేందుకు గానూ జన విశ్వాస్‌ బిల్లు (Jan Vishwas...

వారాల ఆనంద్ కి కేటీఆర్ అభినందనలు

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందిన తెలంగాణ బిడ్డ వారాల ఆనంద్ కి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారకరామారావు అభినందనలు తెలిపారు. ప్రముఖ భావకవి గుల్జార్ గారి...

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం- మంత్రి హరీశ్

కరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కోవిడ్ వాక్సిన్ తీసుకోని వారు...

దేశీయ డిమాండు తరువాతే చమురు ఎగుమతి – కేంద్రం

దేశంలో మోటార్ స్పిరిట్ (ఎంఎస్), హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ)లను నేపాల్, భూటాన్ కాకుండా ఇతర దేశాలకు గత అయిదు సంవత్సరాలలో ఎగుమతి చేశారా అని కేంద్రప్రభుత్వాన్ని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి...

కైకాల సత్యనారాయణ ఇక లేరు

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈ రోజు ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు రేపు మహాప్రస్థానంలో జరుగుతాయని...

మెడికల్ హబ్ గా మహబూబ్ నగర్ – మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఒకప్పుడు వైద్యం కోసం హైదరాబాద్ వెళుతుంటే మార్గమధ్యలో అప్పన్నపల్లి రైల్వే గేట్ పడటం కారణంగా సకాలంలో చికిత్స అందక అనేకమంది ప్రాణాలు కోల్పోయారని... తెలంగాణ ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ మెడికల్ హబ్...

చెవిరెడ్డి, ధర్మారెడ్డి లకు సిఎం పరామర్శ

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి ఈవో ధర్మా రెడ్డి కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు,.  ధర్మారెడ్డి కుమారుడు చంద్ర మౌళి రెడ్డి గుండెపోటుతో మరణించిన...

వైసీపీ ఓటమి ఖాయం : బాబు ధీమా

అధికారం శాశ్వతం కాదని సిఎం జగన్ గుర్తుపెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మూడున్నరేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని, అందరంకలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు విజ్ఞప్తి...

బీఆర్ఎస్ పార్టీ విస్త‌ర‌ణ‌ – నాందేడ్ రైతులతో ఇంద్రకరణ్

భారత రాష్ట్ర సమితి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలన్ని...

Most Read