Friday, April 25, 2025
HomeTrending News

పౌరసత్వ చట్టాల్లో మార్పుల దిశగా జర్మనీ

ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ.. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం వెతుకుతున్నది. దేశాభివృద్ధికి దోహదపడే నైపుణ్యం కలిగిన నిపుణులకు తలుపులు తెరవడానికి సిద్ధమవుతున్నది. అమెరికాలో ఉద్యోగాల్లో కోతలు... జర్మనీ...

సాయిధరమ్ తేజ్ కోసం.. ఎన్టీఆర్

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్.. ఇలా కెరీర్ ప్రారంభంలో వరుసగా సక్సెస్ సాధించాడు. ఆతర్వాత తిక్క, విన్నర్, జవాన్.. ఇలా వరుసగా...

రాజీనామాకు నేను రెడీ – ఎంపీ రఘురామకృష్ణంరాజు

గతంలో ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల చివరి రోజు మరొకసారి ఎంపీల...

పదో తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదో తేదీన ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహించే ఈ సమావేశంలో.. ధాన్యం కొనుగోళ్లను మరిం త ముమ్మరం చేయడంపై చర్చించే అవకాశం...

బాబూ, పవన్ నయవంచకులు – ఎంపీ భరత్

రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గీయులు అన్ని విధాలా టీడీపీ హయాంలో అణచివేయబడ్డారని, నమ్మించి నట్టేట ముంచారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ధ్వజమెత్తారు. సోమవారం నగరంలోని...

జి-20 సన్నాహక సమావేశంలో సీఎం వైయస్‌.జగన్‌

వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్‌ వేదిక కావడం పట్ల సీఎం వైయస్‌.జగన్‌ సంతోషం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. జి-20...

‘ఎంతవారు గాని’ టీజర్ ను రిలీజ్ చేసిన అడివి శేష్

సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో ఎన్ శ్రీనివాసన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎంతవారు గాని’ ....

22న నయనతార హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” రిలీజ్

అందాల తార నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకం పై...

“18 పేజీస్” చిత్రం నుండి “టైం ఇవ్వు పిల్ల” లిరికల్ వీడియో రిలీజ్

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "18 పేజిస్" నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు....

“స్కిల్‌” స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్ -సజ్జల

కర్నూలు వెళ్ళి అమరావతినే కోరుకుంటున్నారనడం బాబు అహంకారానికి నిదర్శనమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. "స్కిల్‌" స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించిందన్నారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద  ఈ రోజు...

Most Read