Tuesday, April 29, 2025
HomeTrending News

నన్ను గెలవాలంటే దేవుడే దిగిరావాలి!!

నాతో పాటు వివేకానందా కాలేజీలో డిగ్రీ (ఎకనామిక్స్) చదివినతనే సుకీ శివం. అనంతరం అతను లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలోనూ డిగ్రీ పొందారు. కానీ అతని గురించి చెప్పుకోవలసిన అంశమేమిటంటే ఎక్కడా ఎటువంటి...

టీచర్స్ డే వేడుకలు-హాజరు కానున్న సిఎం

సోమవారం, సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. నగరంలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరగనుంది....

ఆర్ధిక మంత్రి కాదు, అప్పుల మంత్రి: అచ్చెన్నాయుడు

జగన్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. తమ ప్రభుత్వ  హయాంలో క్రమం తప్పకుండ ఒకటో తారీఖున జీతాలు అందజేశామని, ఈ ప్రభుత్వం...

సదరన్ కౌన్సిల్ సమావేశంలో బుగ్గన, పెద్దిరెడ్డి

కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన  సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి  ఆంద్ర ప్రదేశ్ తరపున రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. తన...

మునుగోడులో గెలుపు మనదే – కెసిఆర్

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఈ రోజు (శ‌నివారం) మ‌ధ్యాహ్నం కేబినెట్ స‌మావేశాన్ని నిర్వ‌హించిన కేసీఆర్‌… ఆ వెంట‌నే టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో పార్టీ లెజ‌స్లేచ‌ర్ పార్టీ (టీఆర్ఎస్ఎల్పీ) స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు...

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం పలు అంశాలను చర్చించి ఆమోదించింది. కేబినెట్ తీర్మానాలు...

మత విద్వేష శక్తులకు తావులేదు – కెసిఆర్

తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, అందుకు ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడదామని ప్రజాస్వామిక లౌకికవాద శక్తులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. మతం పేరుతో ప్రజల నడుమ విభజన తేవాలని చూసే స్వార్థ...

విమోచన పేరుతో మత కల్లోలాలకు కుట్ర – రేవంత్ ఆరోపణ

Charge Sheet  : రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, నిర్వాసితుల ఆత్మహత్యలకు కారణం టీఆరెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గొర్ల మందపై తోడేళ్ళలా, మిడతల దండులా మునుగోడు ప్రజలపై దాడి చేయడానికి...

అండమాన్ దీవులలో వరుస భూకంపాలు

అండమాన్ నికోబార్ దీవులలో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గ‌త 24 గంట‌ల్లో రెండుసార్లు భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభ‌వించడంతో ప్రజలు  భయాందోళనకు...

ప్ర‌జ‌ల కోసం పోరాడిన చ‌రిత్ర మాది : కేటీఆర్

ప్ర‌జ‌ల కోసం పోరాడిన కుటుంబ చ‌రిత్ర మాది.. అందుకు భార‌తీయుడిగా, తెలంగాణ‌వాసిగా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మా కుటుంబం నుంచి అంద‌రికీ...

Most Read