Thursday, April 24, 2025
HomeTrending News

అందుబాటులోకి మ‌రో 6 అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ లు

మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మ‌రో 6 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) ఓకేసారి ప్ర‌జ‌లకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు...

సిఎం జగన్‌ను కలిసిన  జాహ్నవి దంగేటి

నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న దంగేటి జాహ్నవి  రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  నిన్న వరద...

సిఎం టూర్ ఈవెంట్ లా సాగింది: రామానాయుడు

సిఎం జగన్ గోదావరి జిల్లాల వరద ప్రభావిత  ప్రాంతాల పర్యటన ఓ ఈవెంట్ లా సాగిందని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఏయే గ్రామాల్లో పర్యటించాలి, ఏయే ఇళ్ళ...

2026 తర్వాతే నియోజకవర్గాల పెంపుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదల జరగాలంటే... 2026 జనాభా లెక్కల తర్వాత వరకు వేచి ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర...

ఢిల్లీలో ఇల్లు వదలని కెసిఆర్ – రేవంత్ విమర్శ

కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంపై హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ...

రెండు పార్టీలూ కవల పిల్లలు: సోము

కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే విషయంలో రాష్ట్రంలోని అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాయని, రెండూ ఆత్మీయ కౌగిలిలో ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. నాడు...

TRS ఎంపీల సస్పెన్షన్‌ సిగ్గుచేటు: మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితుల పైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ప్రగతి...

ఫిలిప్పీన్స్ లో భూకంపం…సునామి భయం

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాలన్నీ అలజడికి గురయ్యాయి. సముద్రంలో భూకంపం సంభవించడం వల్ల సునామీ వస్తుందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా సునామీ అలర్ట్‌ను జారీ...

పరిహారం ఇచ్చిన తరువాతే తరలిస్తాం: సిఎం

పోలవరం ముంపు బాధితులకు పరిహారం మొత్తం ఇచ్చిన తరువాతే  ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిర్వాసితులకు పూర్తిగా  పరిహారం ఇవ్వాలంటే దాదాపు...

మూడో రోజు ఈడి విచారణకు సోనియాగాంధీ

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. మూడవ రోజు ఈడీ ఎదుట కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. సోనియా వెంట కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా వెళ్లారు. ఇప్పటికే...

Most Read