Thursday, April 24, 2025
HomeTrending News

త్వరలో అసెంబ్లీ ముఖ్యనేతలతో భేటీ: జగన్

Be Active: పార్టీ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. తాదేపల్లిలోని...

ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు:సిఎం

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో  ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రతదృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  సీసీ కెమెరాలు ఏర్పాటుపై ఆలోచన చేయాలని సూచించారు....

కలర్ ఫోటో కు జాతీయ గుర్తింపు

కలర్ ఫోటో చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రంగా కలర్ ఫోటో ఎంపికైంది. 2020 సంవత్సరానికి గాను 64వ జాతీయ అవార్డులను నేడు...

బాబువి నీచ రాజకీయాలు: సజ్జల ధ్వజం

Flood Politics: వరద ప్రాంతాలకు తక్షణ వరద సాయం అందించడం తమ ప్రభుత్వ హాయంలోనే మొదలయ్యిందని, గత చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఇలా చేశారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కొత్త జిలాల...

పోలవరం గోదారి పాలైంది: బాబు ఎద్దేవా

వరద బాధితులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. తాను వస్తున్నానని భయపడి వరద బాధితులకు 2 వేల రూపాయల ఆర్ధిక సాయం...

పబ్లిసిటీ కోసమే పడవ ప్రయాణం: తానేటి వనిత

చంద్రబాబు వరద రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత  విమర్శించారు. ఎవరో ఒకరు బురద నీటిని బాటిల్ లో తెస్తే దాన్ని చూపించి ప్రజలకు ఇలాంటి మంచినీరు సరఫరా...

ఆ బాధ్యత వారిద్దరిదే: కేంద్రం

It is up to them: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతినుంచి కర్నూలుకు తరలించే విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం...

బిజేపి అంటేనే జూటా పార్టీ – మంత్రి హరీష్ రావు

బిజేపి అంటేనే జూటా పార్టీ, జూటా మాటలని మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్.. ఇక్కడి పథకాలు అక్కడ ఎందుకు లేవని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్...

మోదీకి థాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్‌

సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలంటూ...

శ్రీలంక ప్రధానమంత్రిగా దినేష్ గుణవర్దనే

శ్రీలంక ప్రధానమంత్రిగా దినేష్ గుణవర్దనే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. 73 ఏళ్ల దినేష్ గుణవర్దనే పొదుజన పెరుమన పార్టీకి చెందిన ఎంపిగా ఉన్నారు. కొలంబోలో నిరడంబంరంగా జరిగిన ప్రమాణ స్వీకార...

Most Read