Thursday, March 6, 2025
HomeTrending News

సమస్యలు పరిష్కరించండి : సిఎం విజ్ఞప్తి

రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ణీత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి...

సదరన్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం

Southern Zonal Council Meet: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం  ప్రారంభమైంది. ఈ కౌన్సిల్ కు అమిత్ షా చైర్మన్ గా ఉండగా, వైస్...

సేవే అసలైన మతం: వెంకయ్య

మాతృ భాషా పరిరక్షణ, గ్రామీణ వికాసం, సేవ, మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు, దివ్యాంగులకు అవసరమైన శిక్షణ, ఉపాధి అందించడం లక్ష్యాలుగా నేటి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్న...

శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు.  స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ...

అమిత్ షా కు ఘన స్వాగతం

Amit Shah welcomed: రేపు నవంబర్ 14న తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

ప్రఫుల్ పటేల్ తో మేకపాటి భేటీ

నవంబర్ 14, ఆదివారం తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ని చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్...

మణిపూర్ లో ఉగ్రదాడి – ఏడుగురి మృతి

మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. మణిపూర్ రాష్ట్రం చురచాంద్ పూర్ జిల్లా బెహియాంగ్ లో ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన దాడిలో అస్సాం రైఫిల్స్ అధికారితో సహా జవాన్లు మృత్యువాత పడ్డారు. ...

ప్రజాకవి కాళోజీకి ఘన నివాళి

Solid Tribute To The Public Poet Kaloji : రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియం లో ప్రజాకవి కాళోజీ నారాయణ...

జర్మనీలో కరోనా విశ్వరూపం

Corona Epidemic Is Spreading Again : కరోనా మహమ్మారి కొన్ని దేశాల్లో మళ్ళీ వ్యాపిస్తోంది. యూరోప్, దక్షిణ, ఉత్తర అమెరికా ఖండాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అయితే కరోనాతో చనిపోయే...

చేనేత నైపుణ్యంతో పద్మశ్రీ

Padma Shri For Handloom Skill : బీరెన్ కుమార్ బసక్ కుటుంబం బలవంతపు పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ నుంచి భారత్ కు 1960లో వలస వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, నదియా జిల్లా, ఫులియా...

Most Read