Tuesday, March 4, 2025
HomeTrending News

హుజూరాబాద్‌ లో దళితబంధుకు బ్రేక్

ఉప ఎన్నికల నేపథ్యంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును...

కోల్ ఇండియాతో సమన్వయం: సిఎం సూచన

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని, సింగరేణి, కోల్‌ ఇండియా, ఇతర సంస్థలతో అనునిత్యం సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బొగ్గు సరఫరా...

కారెక్కిన మోత్కుపల్లి నర్సింహులు

రాబోయే ఎన్నికల్లో కూడా తెరాస గెలుస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మరో రెండేళ్ళు రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఈ రోజు మాజీ...

నిలకడగా మన్మోహన్ సింగ్ ఆరోగ్యం

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చనిపోయారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. డెంగ్యు బారిన పడ్డ 89 ఏళ్ల మన్మోహన్ కు ఢిల్లీ లోని AIIMS లో చికిత్స అందిస్తున్నారు. అయితే...

బంగ్లాదేశ్ లో లూటీలు, గృహ దహనాలు

బంగ్లాదేశ్లో అల్లరి మూకలు చెలరేగుతున్నాయి. రంగపూర్ జిల్లాలో మైనారిటీ హిందువులకు చెందిన 20 ఇళ్ళను అల్లరి మూకలు అగ్నికి ఆహుతి చేశాయి. మరో డెబ్బై ఇళ్ళను లూటి చేసినట్టు సమాచారం. జమాత్ ఎ...

కెసిఆర్ తరపున మహిళా నేతల నామినేషన్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరును ప్రతిపాదిస్తూ నేడు తెలంగాణ భవన్ లో నామినేషన్ దాఖలు చేసిన పార్టీ మహిళా నేతలు.  రాష్ట్ర మంత్రులు శ్రీమతి...

సచ్చిదానంద స్వామిని కలుసుకున్న సిఎం

విజయవాడలోని దత్తాశ్రమంలో బస చేసిన మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కలుసుకుని అయన ఆశీస్సులు తీసుకున్నారు. తొలుత  విజయవాడ నగరంలోని...

విద్యుత్ పై నిజాలు చెప్పండి: టిడిపి డిమాండ్

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, టిడిపి నేత కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగం, థర్మల్ విద్యుత్, హైడల్ విద్యుదుత్పత్తిపైన...

ఐ.ఎస్.ఐ వ్యవహారంలో ఇమ్రాన్ విఫలం

ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐ.ఎస్.ఐ) సంస్థను ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన స్వలాభం కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి ఘాటుగా విమర్శించారు. పార్లమెంటు, న్యాయవ్యవస్థ తో...

వ‌రంగ‌ల్ HPS కు స్థలం కేటాయింపు

విద్యారంగంలో హైద‌రాబాద్ త‌ర్వాత ఉజ్వ‌లంగా కొన‌సాగుతున్న వ‌రంగ‌ల్ లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ ఏర్పాటుకు  ప్ర‌భుత్వం స్థ‌లాన్ని కేటాయించింది. విద్యారంగంలో ప్రాథ‌మిక స్థాయి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు...

Most Read