Tuesday, March 4, 2025
HomeTrending News

ఊరటనిస్తోన్న కరోనా గణాంకాలు

దేశంలో కరోనా కొత్త కేసులు మరింత తగ్గాయి. 230 రోజుల కనిష్ఠానికి చేరి ఊరటనిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు రెండు లక్షల దిగువకు, మరణాలు 200లోపు నమోదయ్యాయి. ఈ మేరకు...

యుపిలో పాగా వేసేందుకు ఎం.ఐ.ఎం కసరత్తు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి, కాంగ్రెస్ మినహా మరే ఇతర పార్టీతో నైనా పొత్తుకు మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎం.ఐ.ఎం) సిద్దమని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు....

స్మారక చిహ్నంగా దామోదరం ఇల్లు: పవన్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులని, కర్నూలు జిల్లాలోని ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు....

ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదు

ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. వరంగల్ సభతో మనపై ఇష్టానుసారంగా మాట్లాడే వారికి ఎక్కడికక్కడ...

అలయ్-బలయ్ తో సాంస్కృతిక పునరుజ్జీవనం

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, అచార వ్యవహారాలకు ప్రతీక అని... అందులో ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్-బలయ్ కార్యక్రమం అని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు...

కేరళలో భారీ వర్షాలు

నిన్న మొన్నటి వరకు కరోనాతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలో ఇప్పుడు భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది.  నిన్న సాయంత్రం నుంచి పడుతున్నకుండపోత వానలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. లక్ష్యద్వీప్ మీద ఏర్పడిన...

ఎన్నికలపై ఉన్న దృష్టి రైతుల మీద లేదు

రైతు పక్షపాతి అని చెప్పుకునే కెసిఆర్ ప్రభుత్వానికి తడిచిన ధాన్యం కనిపించట్లేదా అని బిజెపి నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. హుజురాబాద్ ఉపఎన్నికల మీద ఉన్నదృష్టి రైతులు పండించిన ధాన్యం పైన ఎందుకు...

డ్వాక్రా సంఘాలకు ఆద్యుడు పివి: కొడాలి

డ్వాక్రా సంఘాలను తానే కనిపెట్టానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గతంలో పివి నరసిహారావు ప్రధానిగా ఉండగా మహిళా స్వయం సహాయక బృందాల వ్యవస్థను...

కాల్వలకు నీరందించాలి: బాలకృష్ణ డిమాండ్

హంద్రీ నీవా నుంచి జిల్లాల్లోని కాలువలకు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై హిందూపురంలో సదస్సు...

తాడిచర్ల బొగ్గు తరలించొద్దు

భూపాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలని, ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్...

Most Read