Saturday, September 5, 2026
HomeTrending News

డాలర్ శేషాద్రి కన్నుమూత

Dollar Seshadri died: తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ పి. శేషాద్రి (డాలర్ శేషాద్రి) గుండెపోటుతో మరణించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్ళిన శేషాద్రికి నేటి తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే...

ఒమిక్రాన్‌..ఆంక్షలు షురూ..

Omicron Is More Dangerous Omicron Is More Dangerous  : వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది! కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన...

ఏసంగి పంట కోసం కేంద్రంతో యుద్ధమే

Rabi Crop : ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ అస్పష్ట విధానం ఇటు తెలంగాణ రైతాంగానికి అటు దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ...

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ఓమిక్రాన్ రకం కరోనా వైరస్‌పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు  లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి. ఓమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల...

విదేశీయులతో అప్రమత్తంగా ఉండాలి

Be Vigilant With Foreigners : కొత్త వేరియంట్ పై అప్రమత్తమయ్యామని, గుంగుంపులుగా ఉండొద్దు. జనాలు జాగ్రత్తగా ఉండాలి ..మాస్క్ తప్పనిసరిగా వాడాలి.. భౌతిక దూరం పాటించాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కేసులు తగ్గాయని.....

సిఎంను కలిసిన ఎమ్మెల్సీలు

శాసనమండలికి ఎన్నికైన సందర్భంగా ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావుని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీలు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్...

విశాఖలో ‘దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్’

Make-in AP: రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ  అధ్వర్యంలో 'దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్’ పేరిట ఒక రోజు వర్క్ షాప్ ను  సోమవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టీ శాఖ...

సిఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు

AP CS to continue: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు పొడిగించింది. సిఎస్ పదవీ కాలాన్ని పెంచాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి...

కుంగిన బాలుపల్లె బ్రిడ్జి: మరమ్మతులు

Balupalle Bridge: చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.  కడప జిల్లా బాలుపల్లె పల్లె వద్ద పాత బ్రిడ్జి  కొద్దిగా...

తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

Trs Parliamentary Party Meeting : ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రేపు(ఆదివారం ) ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జరగనుంది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన...

Most Read