Monday, September 14, 2026
HomeTrending News

ముందస్తు ఆలోచన లేదు: మిథున్ రెడ్డి

No early election: ప్రతిపక్ష నేత చంద్రబాబు తన కేడర్ ను కాపాడుకునేందుకే ముందస్తు ఎన్నికలంటూ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ లోక్ సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఐదేళ్ళుకాలం...

రేపు ఢిల్లీకి సిఎం జగన్: ప్రధానితో భేటి

CM Delhi Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సిఎం సమావేశం కానున్నారు, సాగునీటి ప్రాజెక్టులు, జల వివాదాలు, వైజాగ్...

విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభం

32వ విజయవాడ పుస్తక మహోత్సవం నేడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి రాష్ట్ర...

మహారాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 454 కేసులు వెలుగు చూశాయి. ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ బారిన...

రాయదుర్గం – టోలిచౌకి ఫ్లై ఓవర్ ప్రారంభం

రిజినల్ రింగ్ రోడ్ పూర్తి అయితే దేశంలో హైదరాబాద్ నగరానికి మరే నగరం సాటి రాదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఆరున్నర వేల కోట్ల రూపాయలు...

ఓర్వలేక పోతున్నారు: సిఎం జగన్ విమర్శ

Pension hike: గతంలో మంచి చేసిన చరిత్ర లేని నాయకులు పేద ప్రజలకు తాము మంచి చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తమ...

ప్రజలకు మేలు జరగాలి: బాబు

New Year wishes: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతలు, చిన్నారులతో కలిసి కేక్...

అమెరికాపై ఒమిక్రాన్ పంజా

అమెరికాలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ ను అధిగమించి ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం సీడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం, డెల్టా కేసులు 27 శాతానికి పడిపోగా, ఒమిక్రాన్...

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట

కొత్త సంవత్సరం వేళ విషాదం నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని రెసి జిల్లా కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12మంది భక్తులు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరం...

నేటి నుంచే పెంచిన పెన్షన్ పంపిణీ

YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తోంది. ఇప్పటి వరకూ ఇస్తున్న 2250 రూపాయల పెన్షన్ ను 2500కు పెంచి ఇవ్వనుంది. కొత్త...

Most Read