Saturday, September 12, 2026
HomeTrending News

తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం – 2022

తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం ప్రచురణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ అన్నారు....

అమిత్ షా తో సిఎం జగన్ భేటీ

CM-HM: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై అయన అమిత్...

బిజెపి నేతలపై తెరాస సోషల్ మీడియా ఫిర్యాదు

తెలంగాణ తెచ్చిన నాయకుడు, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కించపర్చేలా స్కిట్ వేసిన బీజేపీ నాయకులపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీఆర్ఎస్ సోష‌ల్‌మీడియా క‌న్వీన‌ర్ వై. స‌తీశ్‌రెడ్డి పోలీసుల‌ను కోరారు. తన ప్రాణాలను సైతం లెక్క...

అచ్యుతాపురం ఘటనపై విచారణకు సిఎం ఆదేశం

Probe: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారణకు ఆదేశించారు.    కాసేపటి క్రితం అచ్యుతాపురం SEZ లో అమోనియా గ్యాస్ లీకై పలువురు...

తల తెగి పడ్డా వెనుకడుగు వేయను – రేవంత్ రెడ్డి

Revanth Reddy : తల తెగి పడ్డా వెనకడుగు వెయ్యనని, కాంగ్రెస్ తో కపిసి రండి.. అవినీతి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేద్దామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కు...

ఉపఎన్నికల్లో పుష్కర్ సింగ్ దామి గెలుపు

దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఉత్తరాఖండ్ లో బీజేపీ, ఒడిశాలో బీజేడీ, కేరళలో యూడీఎఫ్ అభ్యర్ధులు విజయాలు నమోదుచేసుకున్నారు. ఉత్తరాఖండ్, ఒడిశాలో అధికార పార్టీల అభ్యర్ధులే విజయం సాధించగా.....

ఆగస్టు 7లోటిటిడి కళ్యాణమస్తు

Kalyanamastu:  తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్టు 7న ఈ  కార్యక్రమం చేపట్టనుంది. ఉదయం  8 నుంచి 8గంటల 17 నిమిషాల మధ్య ముహూర్తంలో రాష్ట్రంలోని...

కాంగ్రెస్ వల్లే వివాదం – ఎమ్మెల్యే రాజా సింగ్

పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండటం సిగ్గు చేటని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ వింర్శించారు. ఒకవైపు భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద నమాజ్ చేస్తామని,...

2024లో బిజెపికి 404 సీట్లు : జీవీఎల్ జోస్యం

We are Strong: భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో  కేంద్రంలో 404 సీట్లు గెల్చుకుంటుందని ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు.  నరేంద్ర మోడీ...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. వివరాల ప్రకారం.. కలబురిగి జిల్లా కమలాపురలో ప్రైవేటు బస్సు అటుగా వెళ్తున్న ఓ ట్రక్కుని ఢీకొట్టి...

Most Read