Saturday, September 12, 2026
HomeTrending News

మా బలమేంటో ఎన్నికల తర్వాత తెలుస్తుంది : పవన్

బలిచక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారని, కానీ వామనుడు నెత్తిమీద తొక్కుతుంటే ఆయన బలమేమిటో తెలిసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెంలో  జరిగిన తెలుగుదేశం జనసేన బహిరంగసభలో  ప్రసంగించిన...

రుణమాఫీ పేరుతో బాబు మోసం : సిఎం జగన్

రైతన్నకు సాయం చేసే విషయంలో గతానికి, ఈ ఐదేళ్ల కాలానికి తేడా గమనించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. 2014 ఎన్నికల్లో 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు...

సంక్షేమం కొనసాగాలంటే మనమే రావాలి : జగన్

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి  రావాలని, రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని... ఇదే విషయాన్ని పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలు ప్రజలకు వివరించి చెప్పాలని...

ఏపీలో కూడా అధికారం చేపడతాం: రాజ్ నాథ్ సింగ్

2027 నాటికి ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించబోతోందని కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏపీ బిజెపి ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన రైజింగ్...

వైసీపీ ‘మేము సిద్దం – మా బూత్ సిద్ధం’

మంగళగిరిలో రేపు జరగనున్న సమావేశం ఎంతో కీలకమైనదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.  క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉండే మండలపార్టీ నేతలు, పోలింగ్ బూత్ కార్యకర్తలను ఉద్దేశించి...

పెను తుఫానుగా ప్రజా వ్యతిరేకత : చంద్రబాబు

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. గతంలో హుదుద్, తిత్లీ లాంటి తుఫాన్లు చూశామని... కానీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత...

ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేలు: ఖర్గే హామీ

ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికీ నెలకు ఐదు వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామని  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రకటించారు. కర్ణాటకలో తమ...

భరత్ ను మంత్రిని చేస్తా: జగన్ హామీ

కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్ళపాటు ఎమ్మెల్యేగా పనిచేస్తూ, 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన చంద్రబాబునాయుడు కనీసం కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

టిటిడి బోర్డు కీలక నిర్ణయం: రమణ దీక్షితులు తొలగింపు

తిరుమల శ్రీవారి ఆలయంలో  గౌరవ ప్రధాన అర్చకుడుగా ఉన్న రమణ దీక్షితులును ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (టిటిడి) కీలక నిర్ణయం తీసుకుంది. టిటిడి అధికారులు, బోర్డు,...

పవన్ అభిమానులను చూస్తే జాలేస్తోంది: సజ్జల

టిడిపి-జనసేన అభ్యర్ధుల ప్రకటన తరువాత పవన్ కళ్యాణ్ దయనీయ పరిస్థితి మరోసారి వెల్లడైందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పడేసే వాటితో పవన్ సంతృప్తి చెందుతున్నారని, ఆయన్ను చూస్తే...

Most Read