Tuesday, March 11, 2025
HomeTrending News

నేడు గుడివాడకు సిఎం: టిడ్కో ఇళ్ళ పంపిణీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. గుడివాడ మున్సిపాలిటీ పరిథిలోని  మల్లాయపాలెంలో 77 ఎకరాల ఒకే లేఅవుట్ లో పూర్తయిన 8, 912 టిడ్కోఇళ్లను...

Philippines: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్ ను భారీ భూకంపం వణికించింది. ఉత్తర ఫిలిప్పీన్స్ లోని మిండోరో ద్వీపంలో గురువారం ఉదయం భూమి కంపించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత...

BRS Nagpur:నేత‌లు కాదు.. జ‌నాలు ఎన్నిక‌ల్లో గెల‌వాలి -కెసిఆర్

మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ఆ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం రిబ్బ‌న్...

Sedition: ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు

పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదయ్యింది. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదయ్యింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల...

‘ఆడుదాం ఆంధ్ర’- క్రీడా సంబురాలు : సిఎం నిర్ణయం

గ్రామస్థాయి నుంచి నైపుణ్యవంతమైన క్రీడాకారులను తయారు చేసేలా అధికారులు, క్రీడా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో  ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని...

Chandrababu: లక్ష మెజార్టీ లక్ష్యం: కుప్పంలో బాబు

ప్రజల కోసం తాము రూపొందించిన సూపర్ సిక్సర్ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్ళి వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం చేకూర్చేలా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి...

YS Jagan: ఇంటర్నెట్ తో ప్రభుత్వ సేవలు వేగవంతం

డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని, తద్వారా పాలనా వ్యవస్థలో పెనుమార్పులు రానున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అన్ని...

విశాఖ ఎంపి భార్య, కుమారుడు, ఆడిటర్ జీవీ కిడ్నాప్

విశాఖపట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ భార్య నాగ జ్యోతి, కుమారుడు శరత్ తో పాటు  వైసీపీ నేత, ప్రముఖ ఆడిటర్, స్మార్ట్ సిటీ మాజీ ఛైర్మన్ జి. వెంకటేశ్వర రావు కిడ్నాప్ కు...

YSRCP: పవన్ సొల్లు మాటలు ఆపాలి: పేర్ని హెచ్చరిక

బుస మాటలు, సొల్లు మాటలు చెప్పడం పవన్ కళ్యాణ్ మానుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. వైసీపీకి  చెప్పు చూపించానంటూ చెప్పుకుంటున్నాడని, మేము చూపించాలేమా చెప్పులు అంటూ,  తన రెండు చెప్పులూ...

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ లో మరో విద్యార్థిని మృతి

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతిచెందారు. హాస్టల్‌ భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనతో బాసర ట్రిపుల్‌ ఐటీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహంతో విద్యార్థులు...

Most Read