Friday, April 25, 2025
HomeTrending News

విద్యారంగ పరిరక్షణకు మహా ఉద్యమం..ఏబీవీపీ

రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణకు మహా ఉద్యమాన్ని నిర్మించాలని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవాల్క శుక్ల అన్నారు. 41వ రాష్ట్ర మహాసభలు జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాల రామన్న గోపన్న ప్రాంగణంలో...

సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: పాల్గొన్న జగన్

జీ 20 సదస్సు సన్నాహక ఏర్పాట్లపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

అడవులతో.. రైతుకు రాబడి – అటవీ నిపుణులు

ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, పర్యావరణ మార్పుల నేపథ్యంలో అటవీ విద్య, పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఏర్పడిందని అటవీ నిపుణులు అభిప్రాయపడ్డారు. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI)లో జరిగిన అటవీ జన్యు...

Vijaya Sai: జనాభా ప్రాతిపదికన బిసి రిజర్వేషన్లు

దేశానికి స్వతంత్రం  లభించి 75 సంవత్సరాలు పూర్తయినా ఇంకా వెనుకబడిన తరగతులకు పూర్తి న్యాయం చేయలేకపోయామని రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ జనాబాకు తగినట్లుగా...

ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

భారత్ రాష్ట్ర సమితికి ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావటంతో ఆ పార్టీ అధినేత కెసిఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని ప్రజల్లోకి...

ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే : సీఎం కేసీఆర్

ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని పేర్కొన్నారు. ఈ నెల 14వ...

బీఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి కుమారస్వామి

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న కుమారస్వామికి శంషాబాద్ విమానాశ్రయంలో...

ముస్లింలకు అన్యాయం: చంద్రబాబు

మంత్రులు, సలహాదారు పదవులకు అవసరం లేని పదో తరగతి నిబంధన షాదీ తోఫా కు ఎందుకని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.  ముస్లిం యువతుల వివాహాల కోసం లక్ష రూపాయలు ఇస్తామని...

ఉత్తరాదిలో చలిపులి

దేశంలో పగటి ఉష్ణోగ్రతలు గత మూడు రోజుల నుంచి దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలిపులి పంజా విసురుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. దేశవ్యాప్తంగా కనిష్ట...

ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమిపూజ

హైదరాబాద్ లోని మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎక్స్ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి భూమి...

Most Read