ఒకవేళ కుదిరితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమని, దానికి అవసరమైన మద్దతు తమ నుంచి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఏపీ...
ఆమ్ ఆద్మీ పార్టీ ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి ఆమ్ ఆద్మీ పార్టీనే పోటీ ఇస్తుందని ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ తరచుగా చెపుతున్నారు....
బంగాళాఖాతంలో తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వివిధ జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు....
అమెరికా పన్నాగానికి దక్షిణ అమెరికా ఖండంలో మరో ప్రభుత్వం మారింది. పేరు దేశానికి అధ్యక్షుడుగా ఉన్న పెడ్రో కాస్టిల్లోని గద్దె దింపే వరకు అమెరికా నిద్ర పోలేదు. వమాపక్ష బావజాలం కలిగిన పెడ్రో...
ఈ-కామర్స్ రంగం సమగ్ర శాసన పరిధిలో నిర్వహించడం జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ తెలిపారు. దేశంలో ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లను నియంత్రించడానికి ఎటువంటి చట్టం లేదనేది నిజమేనా?...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర నిధుల విడుదల విషయంలో వివక్షత చూపుతున్నారని, కేవలం గుజరాత్ రాష్ట్రానికే నిధుల మంజూరు విషయంలో పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి...
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం షూటింగ్...
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనం వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'వారాహి'... రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ - అని...
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన జగిత్యాల బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైన కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఆకట్టుకోలేక పోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం 27 నిమిషాల పాటు కేసీఆర్ ప్రసంగించిగా... ...