Friday, September 11, 2026
HomeTrending News

అబద్ధాల్లో మిమ్మల్ని కొట్టేవాడు లేడు

Kannababu fire: ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకు 160 సీట్లు వస్తాయంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు పిట్టల దొరల మాటను తలపిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా...

రైతులకు రుణాలు పెంచాలి: సిఎం జగన్

Credit Seminar: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వ్యవసాయరంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే మన ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రైతు భరోసా, రుణాలు...

నవీన్ మృతిపై రష్యా విచారణ

ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కర్ణాటక విద్యార్థి మరణంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం అయింది. తూర్పు ఉక్రెయిన్ లోని ఖర్కివ్ నగరంలో భారతీయ వైద్య విద్యార్థులు పెద్ద...

160 సీట్లు ఖాయం : అచ్చెన్నాయుడు ధీమా

Be ready:  ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అయన  జోస్యం...

విద్యార్జనతోనే ఉన్నత స్థానం – మంత్రి గంగుల

Book Festival : జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని, పుస్తకాలు చదవడం వల్ల నే ఎందరో గొప్ప వ్యక్తులు గా మారారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల...

పోలాండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులు

Special Team:  ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వెనక్కు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. దీనికోసం వెంటనే ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, హంగేరీ లకు ప్రభుత్వం...

కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి హరిష్

కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ధళిత బంధు, మన ఊరు మన బడితో పాటు పలు...

యూపీలో ఎస్పి అభ్యర్థిపై దాడి

యూపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది . ఆరో విడత ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఎస్పీ అభ్యర్థి కాన్వాయ్ పై ఈ రోజు దాడి...

ప్రగతి పథంలో తెలంగాణ-మంత్రి కేటీఆర్

తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన సీఐఐ సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య...

కేబినేట్ భేటీ 7కు వాయిదా

Cabinet Meet: ఈనెల 3న జరగాల్సిన రాష్ట్ర కేబినేట్ సమావేశం 7వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఎల్లుండి గురువారం...

Most Read