Monday, September 14, 2026
HomeTrending News

మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానలు..

పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సూపర్ హిట్ కావడంతో ఇతర పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో...

టికెట్ రేట్లపై కమిటీ నిర్ణయం: మంత్రి పేర్ని

Distributors met Minister: సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం తరఫున ఓ కమిటీ వేశామని, ఆ కమిటీ ధరలను నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర...

కేసీఆర్ అసమర్థతతో రైతులకు కష్టాలు

టీఆరెఎస్ బీజేపీ లు ముందు నుంచి కలిసే ఉన్నాయని, ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో...

కాన్పూర్ లో మెట్రోరైలు ప్రారంభం

Metro Train Launched In Kanpur : ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ రోజు మెట్రో రైలు ప్రారంభించారు. 11 వేల కోట్ల రూపాయల అంచనాతో మొత్తం 32 కిలోమీటర్ల మెట్రో...

కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి బ్రదర్స్

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కోతులు,కొండముచ్చుల్లా ప్రవర్తిస్తున్నారని పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. రేవంత్ కోతి అయితే బండి సంజయ్ కొండ ముచ్చులా మారారన్నారు. హైదరాబాద్...

ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో: సోము డిమాండ్

Withdraw the comments: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని టిడిపి నుంచి వచ్చిన ఇద్దరు నేతలకు లీజుకి ఇచ్చారంటూ మంత్రి నాని చేసిన వ్యాఖ్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా...

మిథాని- ఓవైసీ ఫ్లై ఓవర్ ప్రారంభం

Midhani Owaisi Hospital Flyover : హైదరాబాద్ నగరంలోని ఓవైసీ ఆస్పత్రి వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లై ఓవర్‌ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల...

అది జగన్ అనుగ్రహ సభ: కేశవ్ ఎద్దేవా

Jagan Anugraha Sabha: విజయవాడలో నేడు బిజెపి నిర్వహిస్తున్నది ప్రజా ఆగ్రహ సభ కాదని, జగన్ అనుగ్రహ సభ అని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. భారతీయ జనతా...

బాబు కనుసన్నల్లో బిజెపి సభ : పేర్ని

Babu Direction- BJP AP Action: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక అజెండా అంటూ ఏమీ లేదని చంద్రబాబు అజెండానే అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా, ఐ అండ్ పీఆర్ శాఖ...

నేటి నుంచి యాసంగి రైతుబంధు

Yeasangi Raithubandhu : రైతుబంధు కింద ఎనిమిది విడతలుగా  రూ.50 వేల కోట్లు  ఇప్పటి వరకు విడుదలయ్యాయి. ఈ రోజు నుంచి యాసంగి రైతుబంధు నిధుల పంపిణీ జరుగనుంది. ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు...

Most Read