Saturday, September 12, 2026
HomeTrending News

ఏపీ భవన్ లో ‘ఆంధ్ర మామిడి పళ్ళు’

Mango shop:  ఢిల్లీ ఏ.పీ భవన్ ప్రాంగణం లో యూనియన్ బ్యాంక్ ఏ.టీ.యం పక్కన ఉన్న షాప్ నెం.1 లో ఏ.పీ మార్కఫెడ్ వారి ఆంధ్ర మామిడి పళ్ల షాప్ ను ఏపీ...

అధికారం లేకపోతే బాబు బతకలేరు: అంబటి

Without Power: సిఎం జగన్ పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా తప్పు  బట్టారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బాబు పర్యటన సందర్భంగా...

ఉత్తరకొరియాను చుట్టుముట్టిన కరోనా

ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో కిమ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంక్షలను కఠినతరం చేసింది. వారం రోజుల కిందట అక్కడ తొలి కోవిడ్...

దిశ ఎన్ కౌంటర్ బూటకం – సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక

Disha Encounter Fake : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ ఎన్ కౌంటర్ పై క్షేత్రస్థాయిలో సమగ్రంగా దర్యాప్తు...

టిటిడి: రేపు ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటా

Special Entry Darshan: జులై, ఆగ‌స్టు నెల‌ల‌కు సంబంధించిన‌ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 21న శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు టిటిడి...

పోలీసు ఉద్యోగాలకు మరో రెండేళ్ళు సడలింపు

పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో...

అన్నా-చెల్లెల పార్టీ కాంగ్రెస్ – జేపీ న‌డ్డా

Regional Parties : భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్  జాతీయ పార్టీ కాద‌ని విమర్శించారు. వార‌స‌త్వ రాజ‌కీయాలు...

భూ కబ్జాదారులూ ఖబడ్దార్: బాబు హెచ్చరిక

We Won't Spare: తాము అధికారంలోకి వచ్చాక భూ కబ్జాదారుల అంతు చూస్తామని టిడిపి అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ రౌడీయిజంతో పాలన సాగిస్తోందని, ఇలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపు...

గాంధీ పేరుతో కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలు – తలసాని విమర్శ

స్వార్ధ రాజకీయప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు మహాత్మాగాంధీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లోని MG రోడ్ లో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగిస్తున్నారనే తప్పుడు...

టంగుటూరికి సిఎం నివాళి

Tributes:  ఆంధ్ర కేసరి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు  వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్  జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. "తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి...

Most Read