బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 3వ రోజు సైతం వేలాదిగా జనం తరలివచ్చి నీరాజనం పట్టారు. ఒకవైపు వాతావరణం అనుకూలించకపోయినా...మరోవైపు కాలి బొటనవేలికి...
వ్యవసాయంలో తెలంగాణ అద్వితీయ విజయాలు సాధిస్తోందని, సాగునీటి రంగంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయం సాధించామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కాళేశ్వర ఎత్తిపోతల...
జగిత్యాల పట్టణంలో LG రాం లాడ్జి వెనుక రోడ్డు కు ఆనుకొని ఉన్న చెట్టును నరికిన వ్యక్తికి ₹ 5000 జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు.
తాను నాటిన చెట్టును నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని...
తజకిస్థాన్ తన విమానాలతో ఆయుధాలు, ఆహారం, ఆయిల్ తో పాటు మందులని పంజ్ షీర్ లో ఎయిర్ డ్రాప్ చేసింది. అమెరికా,నాటో దళాలు ఇంకా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ వదలి వెళ్లకముందే వేరే దేశం...
అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారని మంత్రి కొప్పులఈశ్వర్ చెప్పారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓపెన్...
విశాఖను పరిపాలనా రాజధాని చేయడంపై తెలుగుదేశం పార్టీ ఓ స్పష్టమైన వైఖరి చెప్పాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖల మంత్రి అవంతి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో...
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు రావాలని ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ నేతలను సవాల్ చేశారు. ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో...
తిరుమలలో సంప్రదాయ భోజన విధానాన్ని తక్షణమే నిలిపివేస్తామని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. గో ఆధారిత పదార్ధాలతో భక్తులకు సంప్రదాయ భోజనాన్ని అందించాలని అధికారులు ఒక మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం...
గొల్లకొండ కోట మీద కాషాయ జండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. గోల్కొండ అసలు పేరు గొల్లకొండ అన్నారు. పాత బస్తికి రావాలి అంటే అనుమతి కావాలా అని...
సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడం ఓ అభిరుచి (ప్యాషన్) కావాలన్న ఆయన, భారతదేశంలోని...