Thursday, April 24, 2025
HomeTrending News

తెలంగాణలో బిజెపి పాలక్ లు…సీనియర్లకు బాధ్యతలు

తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికలే టార్గెట్ గా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బూత్...

59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను నేడు (గురువారంa0 ఓ ప్రకటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో...

త్వరలో పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయి వైద్యులు : మంత్రి హరీశ్‌రావు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాగజ్ నగర్ లో రూ. 5 కోట్లతో నిర్మించిన 30...

ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఇవ్వండి: సిఎం

తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యు) ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖ అమిత్‌ షాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న...

తెలంగాణలో నేరాలు పెరిగాయి : డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో ఈ ఏడాది క్రైమ్ రేటు 4.4 శాతం పెరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. సైబర్ క్రైమ్స్ బాగా పెరిగినందు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. అంతక్రితం ఏడాదితో...

రైతుబందుపై దేశవ్యాప్త చర్చ – నిరంజన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, సాగునీరు, మిషన్ కాకతీయ, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల పథకాలతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని నిరంజన్ రెడ్డి అన్నారు. విత్తనాల కోసం లైన్లలో నిలబడి, ఎరువుల కోసం లాఠీదెబ్బలు...

ఉజ్బెకిస్తాన్ లో చిన్నారుల మృతిపై భారత్ విచారణ

ఉజ్బెకిస్తాన్ లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌ కారణమని ఉబ్జెకిస్తాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు...

రెండో రోజు రైతుబంధులో 1218.38 కోట్లు జమ

తెలంగాణలో పడవ విడత రైతు బంధు నిన్న ప్రారంభం కాగా మొదటి రోజు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 607 కోట్లు జమ చేయగా రెండో రోజు రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో రూ.1218.38...

నిఖత్ జరీన్, ఇషాసింగ్‌ లకు కవిత అభినందనలు

జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్‌ లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో నిఖత్ జరీన్, ఇషా సింగ్‌ లు ఎమ్మెల్సీ...

మరో పేరుతో పాపులర్ ఫ్రంట్.. కేరళలో ఎన్‌ఐఏ దాడులు

నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరోసారి దాడులు నిర్వహిస్తున్నది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. పీఎఫ్‌ఐ ఆఫీస్‌ బేరర్లు,...

Most Read