రాష్ట్రానికి చంద్రబాబు ఖర్మ పట్టిందని.... ఫోటో షూట్ కోసం, డ్రోన్ షాట్ కోసం, జనం బాగా రాకపోయినా...వచ్చారని చూపించడం కోసం ఎనిమిది మందిని చంపేశారంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని రాష్ట్ర...
తెలంగాణ ప్రభుత్వంపై యునిసెఫ్(United Nations International Children's Emergency Fund) ఇండియా ప్రశంసలు కురిపించింది. మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ సర్కార్ చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడింది. సురక్షిత డెలివరీల కోసం...
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీల ఎంపిల మూకుమ్మడి రాజీనామాలను జాతీయ అసెంబ్లీ స్పీకర్ రజ పర్వేజ్ అష్రఫ్ తిరస్కరించారు. రాజీనామాలపై స్పందించిన స్పీకర్ రజ పర్వేజ్...పిటిఐ...
రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్కు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్కు సీఐడీ డీజీగా బాధ్యతలు అప్పగించారు....
టీమిండియా క్రికెట్ ఆటగాడు రిషభ్ పంత్ ఛత్తీస్ గఢ్ లోని రూర్కే లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ కు బలంగా ఢీ...
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగాల భర్తీ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. నియామకాల ప్రక్రియను మరింత ముమ్మరం చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం....
గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ లుగా పని చేస్తున్నారని.. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్...
ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది. మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్లోని యు.ఎన్.మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి...
ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో ఉన్న భారత సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
మూడురోజుల పర్యటనలో భాగంగా నిన్న రాష్ట్రానికి వచ్చిన...
తెలంగాణ కొత్త డీజీపీ గా అంజనీకుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏసిబి నుంచి డిజిపి (కోర్డినేషన్) బదిలీ చేస్తూ డిజిపిగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన...