Tuesday, September 15, 2026
HomeTrending News

తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మోత

తెలంగాణ ప్రజలకు చార్జీల మోత మోగనుంది. విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీఎస్‌ఈఆర్సీ) చార్జీల పెంపునకు పచ్చజెండా ఊపింది. విద్యుత్ చార్జీలు 19 శాతం పెంచాలని...

ప్రబల శక్తిగా తెలంగాణ – మంత్రి కేటిఅర్

అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను పట్టుదల, క్రమశిక్షణతో అధిగమించి తెలంగాణ సాగిస్తున్న ప్రస్థానాన్ని ప్రపంచమే అబ్బురంగా చూస్తుందన్నారు మంత్రి కే తారకరామారావు. ఈ విజయగాథలో భాగం పంచుకోవాలని ఎన్.ఆర్.ఐలను మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణకు...

ఆ బ్రాండ్లు అన్నీ వారివే: జగన్ ధ్వజం

Babu Brands: పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతగా ‘999 పవర్ స్టార్’, బావ మరిది కోసం ‘లెజెండ్ 999’పేరిట కొత్త మద్యం బ్రాండ్లు తీసుకు వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి...

పశ్చిమ దేశాల కుట్రకు ఉక్రెయిన్ బలి

రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ రూపు రేఖలు మారిపోతున్నాయి. ఉక్రెయిన్ నగరాలపైకి రష్యా క్షిపణులు మిడతల దండులా దూసుకువస్తున్నాయి.  28 రోజులుగా సాగుతున్న యుద్దంలో...

బీజేపీతో తిరోగమనంలో దేశం :మంత్రి జగదీశ్‌రెడ్డి

బీజేపీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించి దేశానికే రోల్‌...

ఉత్తరాఖండ్ సిఎంగా దామి ప్రమాణ స్వీకారం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ దామి రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడున్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆశేష జనసందోహం మధ్య గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్...

ప్రజాప్రస్థానం పాద‌యాత్ర 400 కిలో మీట‌ర్లు

YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల య‌స్ ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర 400 కిలో మీట‌ర్లు దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం...

కేంద్రమంత్రి బిశ్వేశ్వ‌ర్‌ బ‌ర్త‌ర‌ఫ్ కు టీఆర్ఎస్ డిమాండ్

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. గిరిజ‌నుల...

మహిళల భద్రతకు విప్లవాత్మక చర్యలు: సిఎం

Disha Vehicles:  రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు ఏ చిన్న అన్యాయం జరిగినా ప్రభుత్వం  ఎట్టి పరిస్థితుల్లోనూ...

తైవాన్​ లో భారీ భూకంపం

తైవాన్​ లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు (బుధవారం) తెల్లవారు జామున రెండు భూకంపాలు సంభవించాయి. భూకంపం ధాటికి రాజధాని తైపీలోని భవనాలు ఊగిపోయాయి. తైపీలో భారీగా భూమి కంపించింది. రిక్టర్​...

Most Read