దేశవ్యాప్తంగా ఫారెస్టు ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్టాగ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ...
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ ఏపీ మంత్రులు, వైసీపీ నేతలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తెలంగాణా ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని...
దేశంలో ప్రభుత్వం రంగంలో కాన్సర్ ట్రీట్మెంట్ కి 2 వ అతి పెద్ద ఆసుపత్రిగా ఎం ఎన్ జే నిలిచిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం పరంగా 60కోట్లతో ఇక్కడ అన్ని...
హైదరాబాద్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిపై హెచ్ఎండిఏ కన్నేర్ర చేసింది. తెల్లాపూర్ లో కబ్జా విషయం మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్విoద్...
హరిహర సుతుడు అయ్యప్పస్వామి కొలువైన శబరిమలకు వెళ్లే భక్తులకోసం కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో శబరిమల సమీపంలో గ్రీన్ఫీల్డ్...
తల్లి పాలే బిడ్డకు వైద్యం, ఆహారమని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివని పిల్లల ఆరోగ్యమే తల్లులకు మహాభాగ్యమని ఆయన అన్నారు. హైదరాబాద్ అంబర్పేట్...
తెలంగాణ రాష్ట్ర విద్యార్ధి, నిరుద్యోగ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ రోజు (ఏప్రిల్ 17న) T-SAVE ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించతలపెట్టిన ఒక్క రోజు నిరాహార దీక్షకు హైదరాబాద్...
నీరా కేఫ్ ను దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించామని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్...
మహారాష్ట్రలో బిఆర్ ఎస్ పార్టీ విస్తరణపై అడుగులు ముందుకు వేస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 24 న మహారాష్ట్ర ఔరంగాబాద్ లో బిఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ...