Sunday, September 6, 2026
HomeTrending News

చైనాకు తైవాన్ సెగ

Taiwan Representative Office In Lithuania : వన్ చైనా పేరుతో తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమని డ్రాగన్ దేశం గిల్లికజ్జాలు పెడుతూ రోజుకొ సమస్య సృష్టిస్తోంది. తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ నౌకలు పంపటం,...

ధాన్యం సేక‌ర‌ణ‌పై టీఆర్ఎస్ నేత‌ల విన‌తిప‌త్రం

TRS Leaders Petition To Governor On Grain Procurement : యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని...

ఇప్పటికైనా బాబుకు జ్ఞానోదయం: జగన్

AP Government: EBC Nestam : ఆర్ధికంగా వెనుకబడిన కులాల్లోని మహిళల ఆర్ధిక స్వావలంబనకు జనవరి 9నుంచి ‘ఈబీసీ నేస్తం’ పథకాన్ని ప్రవేశ పడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో...

శాసనమండలి చైర్మన్ గా మోషేన్ రాజు!

Mosen Raju: APLC chairman:  ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి చైర్మన్‌ గా ఎమ్మెల్సీ కొయ్యే మోషన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు మోషేన్‌ రాజు మండలి చైర్మన్‌...

కెసిఆర్ అనాలోచిత విధానాలు – ఈటెల

Difficulties For People With Kcr Policies : ముఖ్యమంత్రి కెసిఆర్ నాకే అన్ని తెలుసు అనే అహంకారంతో చేస్తున్న పనుల వల్ల రైతాంగం ఇబ్బంది పడుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు....

మహిళా సాధికారత మా విధానం: వనిత

AP-Women Empowerment: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. బద్వేల్ నియోజకవర్గం నుంచి ఇటీవలే ఎన్నికైన డా. సుధ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకరించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం...

గవర్నర్ కు సిఎం పరామర్శ

AP Cm Jagan Phone Call To Governor Inquired About His Health : కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏసియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజి)  ఆస్పత్రిలో చికిత్స...

పోరాటం ఉదృతం చేస్తాం – కెసిఆర్

Intensify The Struggle Kcr  : వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి వెల్లడించాలని ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ముగింపు ఉపన్యాసంలో కేంద్ర ప్రభుత్వ...

అమరావతి ఉద్యమంలో మేము సైతం: వీరాజు

BJP AP For Amaravathi: ఈ నెల 21న అమరావతి మహా పాదయాత్రలో పాల్గొంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు ప్రకటించారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర స్థాయి...

అవ‌స‌ర‌మైతే ఢిల్లీకి యాత్ర – సీఎం కేసీఆర్

Trip To Delhi If Needed For Farmers Cm Kcr : శాంతియుత మార్గంలో అద్భుత‌మైన పోరాటం చేసి తెలంగాణ‌ను సాధించుకున్నామని, ఈ క్ర‌మంలో  తెలంగాణ రైతాంగం ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల‌ని, రైతుల...

Most Read