Sunday, September 6, 2026
HomeTrending News

నా మనసు కలచివేసింది: జూనియర్

JR NTR on Assembly row: నిన్నటి అసెంబ్లీ ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ ఘటన తన మనసును కలిచి వేసిందని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు ఓ వీడియో...

సిఎం ఏరియల్ సర్వే

CM Ariel Survey: కడప, చిత్తూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. మైలవరం, గండికోట రిజర్వాయర్ లను పరిశీలించారు.  ఏరియల్ సర్వే అనంతరం...

నోరు అదుపులో పెట్టుకోండి : బాలయ్య

Balayya fire:   ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో తన చెల్లి భువనేశ్వరిని కించపరిచేలా మాట్లాడడం బాధాకరమని ఎమ్మెల్యే, సినీ నటులు నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలుగా విధానాలపై పోరాడలే కానీ వ్యక్తిగతంగా,...

చుక్కా రామ‌య్య‌ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Met Chukka Ramaiah : ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు చుక్కా రామ‌య్య‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలి మాజీ సభ్యుడు, జనగామ...

సింధు నది పుష్కరాలు ప్రారంభం

Indus River Pushkar Started : భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. మనదేశంలో నదులను దేవతలుగా పూజిస్తారు. గంగ, సింధు, యమున, కావేరి, గోదావరి, కృష్ణ ఇలా ఎన్నో నదులు మనదేశంలో ప్రవహిస్తూ సస్యశ్యామలం చేస్తున్నాయి. మన...

సిఎంకు సహస్రాబ్ది ఆహ్వానం

Jeeyar Swamy with CM Jagan: త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌...

ఎమ్మెల్సీ హఠాన్మరణం : సిఎం దిగ్భ్రాంతి

Ysrcp Mlc Kareemunnisa Died After Heart Attack : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో మరణించారు. నిన్న శాసనమండలి సమావేశాలకు కూడా హాజరైన ఆమె రాత్రి 11.30...

వరదలపై ప్రధాని ఆరా: సిఎం ఏరియల్ సర్వే  

PM Modi review on Floods: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు. వరద...

అవి దొంగ ఏడుపులే : రోజా వ్యాఖ్య

It is Fate: Roja on Babu చంద్రబాబు ఆవేదనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. అయన ఎంతో మందిని ఎడిపించారని వారి ఉసురు తగిలి ఇలా అయ్యిందని, ఈ దొంగ...

రైతు ఉద్యమం ఆగదు

Peasant Movement Rakesh Tikait : మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన ఎన్నికల జిమ్మిక్కుగా భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ కొట్టిపారేశారు. రాబోయే ఇదు...

Most Read