Sunday, September 13, 2026
HomeTrending News

ఢిల్లీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం

Work From Home For Delhi Govt Employees : కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం కు ఆదేశించింది. కాలుష్యం తగ్గుముఖం పట్టక పోవటంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు...

బాబు, లోకేష్ లకు పెద్దిరెడ్డి వార్నింగ్

Peddireddy suggestion to Chandrababu: చంద్రబాబు ఇకపై రాజకీయాలు వదిలిపెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహా ఇచ్చారు. వయసు కూడా పెరిగినందున పార్టీ పగ్గాలు...

కర్తార్ పూర్ సాహిబ్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్

Green Signal To Kartarpur Corridor : సిక్కుల పుణ్య క్షేత్రం కర్తార్ పూర్ సాహిబ్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రోజు నుంచి భారత్ నుంచి వెళ్ళే భక్తులు గురుదాస్...

చంద్రబాబు కోటలో వైసీపీ పాగా

 Kuppam Municipality : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలోని కుప్పం నగర పంచాయతీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 25 వార్డులున్న ఈ...

వెంకట్రామి రెడ్డి నామినేషన్ అభ్యంతరకరం

The Former Ias Nomination Is Objectionable : ఐ.ఏ.ఎస్ మాజీ అధికారి వెంకట్రామి రెడ్డి రాజీనామా కేవలం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదిస్తే సరిపోదు, కేంద్రం పరిధిలోని DOP కూడా ఆమోదించాలని, వారు...

ఏకపక్షం కాదు: యనమల

Yanamala on Municipals: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని, అయినా సరే విజయం ఏకపక్షంగా రాలేదని  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడినా తమ...

గవర్నకు అస్వస్థత : ఏఐజిలో చికిత్స

AP Governor fall ill: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన్నుమెరుగైన వైద్య పరీక్షల కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ...

మున్సి’పోల్స్’లో వైసీపీ హవా: టిడిపికి దర్శి

Ysrcp Is About To Win 11 Of 12 Municipalities : నెల్లూరు కార్పొరేషన్ తో పాటు మరో 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. కుప్పం...

వర్క్ ఫ్రం హోం టౌన్ సెంటర్లు ప్రారంభం

Minister Mekapati Launched Wfht Centers  వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్ల వెబ్ సైట్ ను రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. నిర్ణీత కాల వ్యవధిలో...

ఐదు పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

 Five Major Industries To Launch రాష్టంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2,134 కోట్ల రూపాయలతో ఐదు పరిశ్రమలను ఏర్పాటు చేయనుండగా వీటి...

Most Read