Saturday, September 12, 2026
HomeTrending News

Jr. NTR: తాత జయంతి వేడుకలకు జూనియర్ దూరం!

హైదరాబాద్ లోని కుకట్ పల్లిలో నేడు జరిగే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు.  ఈ విషయాన్ని ఆయన ప్రతినిధులు అధికారికంగా తెలియజేశారు. నేడు జూనియర్ ఎంటీఆర్...

2K Ban: 2000 వేల రూపాయల నోటు రద్దు

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.  దేశంలో అతిపెద్ద 2000 డినామినేషన్ నోట్లను చలామణి...

Telangana: తెలంగాణలో గణనీయమైన వృద్ది – మంత్రి హరీశ్ రావు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ లక్ష్యం రూ.2,42,775 కోట్లుగా నిర్ధారించడం, గత సంవత్సరం లక్ష్యం రూ.2.14 లక్షల కోట్లు కాగా ఈ ఏడాది 13.42% ఎక్కువగా ఉండటం పట్ల ఆర్థిక వైద్యారోగ్య...

Ambati: ఎవరు అడ్డొచ్చినా… పేదలకు పట్టాలిస్తాం: రాంబాబు

నిజమైన పాపం పసివాడు పవన్ కళ్యాణ్ అని, నోట్లో వేలు వేసుకొని  చంద్రబాబు వెంట పరిగెడుతున్నాడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ ను నమ్ముకుంటే సరాసరి గంగలో...

BJP-AP: అవి రైతు దోపిడీ కేంద్రాలు : సోము

వైసీపీ ప్రభుత్వంపై తాము చేపట్టిన ఛార్జ్ షీట్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి తమ...

Babu: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని: బాబు

తనది ముందు చూపు అయితే జగన్ ది దొంగ చూపు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్ధిక సంస్కరణలు చేపట్టి సంపదను తాను సృష్టిస్తే, వైసీపీ నేతలు ఆ...

YSRTP: బీసీలకు సాయమంటూ ‘నయా’వంచన – షర్మిల విమర్శ

ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఓట్ల కోసం లక్ష సాయమంటూ ‘నయా’వంచనకు తెరలేపాడన్నారు. మంత్రి వర్గ సమావేశంలో బిసీలకు నిధులు కేటాయించటంపై...

BRS: బీఆర్‌ఎస్ శిక్షణ శిబిరాలు… గులాబీమయమైన నాందేడ్

జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్‌ఎస్.. తెలంగాణ వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలను బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంతి కే...

YS Jagan: మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే: వాలంటీర్లతో సిఎం జగన్

వాలంటీర్‌ వ్యవస్థ అంటే చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు కడుపులో మంట అని, అందుకే నిరంతరం వీరిపై దుష్ప్రచారం, విమర్శలు చేస్తూనే ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సూర్యుడు ఉదయించకముందే...

సునామి: న్యూ కలెడోనియా, ఫిజీలకు సునామి హెచ్చరిక

ఫ్రాన్స్‌ భూభాగమైన న్యూ కలెడోనియాను భారీ భూకంపం వణికించింది. లాయల్టీ ఐలాండ్స్‌కు ఆగ్నేయంగా శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.7 గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే...

Most Read