Saturday, March 22, 2025
HomeTrending News

నల్లగొండపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు

నల్లగొండ మున్సిపాలిటీని ఆధునికరించేందుకు గాను నుడా(నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) గా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మరిన్ని వరాలు ప్రకటించారు. నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి దివంగత...

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోన కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్తగా 3వేల 303 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒక్క ఢిల్లీలోనే 13 వందల కేసులొచ్చాయి. కేరళ, ఉత్తరప్రదేశ్, హరియాణా, మిజోరం వంటి రాష్ట్రాల్లో కేసులు...

రెండో అతిపెద్ద గూగుల్ క్యాంప‌స్ కు శంకుస్థాపన

అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత టెక్ దిగ్గజం గూగుల్ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన రెండవ అతిపెద్ద క్యాంపస్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల...

రాజీ ప్రసక్తే లేదు: సిఎం జగన్

No Compromise: ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అడ్డంకులు ఎదురైనా అక్క చెల్లెమ్మలకు, పేదలకు మంచి చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  పేదలకు...

పది,ఇంటర్‌ పరీక్షలపై మంత్రి సబితా రెడ్డి సమీక్ష

10th Inter Exams : పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు టెట్‌ నిర్వహణపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు,...

పోలవరం మాతోనే సాధ్యం: సోము

We only: రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొని ఉందని, పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకు రావడానికి  శ్రేణులు కృషి చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు ఇచ్చారు. పోలవరం...

పెట్టుబడులకు కేరాఫ్ తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 2030 లోపు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 100 బిలియన్‌ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో థర్మో...

ట్విట్టర్‌ హస్తగతమయ్యాక ఎలన్ మస్క్ కొత్త టార్గెట్

Alan Musk new target : ట్విట్టర్‌ను 44 బిలియన్ల డాలర్లకు టేకోవర్ చేసిన బిలియనీర్ ఎలన్ మస్క్. ఈ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆ తరువాత తన కొత్త టార్గెట్ ప్రకటించాడు.....

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం – కోమటిరెడ్డి

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెరాస దుష్ట పాలన నుంచి ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే విముక్తి కలిగిస్తుందని, కాంగ్రెస్ బలోపేతం...

యాలకుల ప్రకటనలు.. పాన్ మసాలా వాసనలు

అమితాబ్ అంకుల్! పాన్ మసాలా ప్రకటనలో మీరు చేయడం ఏంటి? అబ్బే! అది యాలకుల ప్రకటన. జీర్ణశక్తికి మంచిదంటేనూ! రణవీర్ సింగ్! మీ మాట ఏంటి? అదే, యాలకులు తింటే రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటామని అంతే! బాలీవుడ్ బాద్షా షారుఖ్...

Most Read