Sunday, September 13, 2026
HomeTrending News

పాతబస్తీ అభివృద్ధిపైన కేటీఆర్ సమీక్ష

పాతబస్తీలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో అమలులో మరింత వేగంగా వ్యవహరించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి తారక రామారావు సూచించారు. ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్...

అవినీతి కెసిఆర్ కు చర్లపల్లి జైలే గతి..

కేసీఆర్ నరరూప రాక్షసుడుగా మారాడు...కొడుకు ను టాటాను చేశాడు...బిడ్డను బిర్లా ను చేశాడు... ప్రజలపై అప్పులు మోపాడని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సన్యాసి ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరి మీద...

పార్లమెంటులో ఓబీసీ సవరణ బిల్లు

ఓబీసీలను గుర్తించే అధికారాలు రాష్ట్రాలకు ఉండేలా “రాజ్యాంగ సవరణ బిల్లు”ను ఈ రోజు  లోకసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. రేపు,ఎల్లుండి ఈ బిల్లును ఉభయ సభల్లో చర్చ జరిపి ఆమోదించుకునే  యోచనలో...

ఆకట్టుకున్న డిప్యూటీ సిఎం ధింసా నృత్యం

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా...

హైకోర్టుకు ఊర్మిళ గజపతి!

విజయనగరంలోని మన్సాస్ ట్రస్టు వ్యవహారం ఈరోజు మరో మలుపు తిరిగింది. ట్రస్టు ఛైర్మన్ గా తనను నియమించాలంటూ ఊర్మిళ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత ట్రస్టు ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు...

సమాజానికి దారి చూపే రచనలు రావాలి

పుస్తక పఠనాభిరుచి తగ్గుతున్న ఈ కాలంలో అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటూనే సమాజానికి దారి చూపగల రచనలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి.శ్రీనివాసగౌడ్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డా.దేవులపల్లి...

గోల్కొండలోనే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...

అర్హులైన అందరికీ త్వరలో పెన్షన్లు

ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాలు నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున, సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితా...

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. మాసబ్ ట్యాంక్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గుస్సాడి, దింస నృత్యాలతో, వివిధ కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ...

కశ్మిరీలపై కేంద్రం కక్ష సాధింపు

కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ లో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్  ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ)ని అడ్డం పెట్టుకొని కశ్మీర్...

Most Read