యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తో కలిసి శనివారం సందర్శించారు. ఈ...
వైసీపీ రీజినల్ కోర్డినేటర్ పదవి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలు సోషల్ మీడియా ప్రచారమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా...
జగన్ పాలనలో క్రైమ్ అండ్ కరప్షన్ పెరిగిపోయాయని, అన్ని రంగాల్లో రాష్ట్ర సర్వనాశనం అయ్యిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ కంటే ఇప్పుడు బీహార్, ఉత్తర...
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించనుందా? ఏడాది నుంచి సాగుతున్న ఈ యుద్ధానికి పరిష్కార మార్గం చూడకుండా... అమెరికా పశ్చిమ దేశాలు ఇంకా వైషమ్యాలు ఎగదోసే ప్రయత్నాలే చేస్తున్నాయి. తాజాగా...
విద్వేషపూరిత ప్రసంగాలు తీవ్రమైన నేరాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదాసీనంగా వ్యవహరించరాదని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ర్టాలకు తేల్చి చెప్పింది. సమాజంలో వాతావరణాన్ని కలుషితం చేసే ద్వేషపూరిత ప్రసంగాలపై...
“ కేసీఆర్.. బిడ్డను బిర్లాను, అల్లున్ని అంబానీ, కొడుకును టాటాను చేసి నువ్వు చార్లెస్ శోభరాజ్ గా మారడమేనా బంగారు తెలంగాణ? ” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను...
జీవో నంబర్ 58, 59 కింద ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సబ్ కమిటీ ఆదేశించింది. వారం రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పట్టాలు పంపిణీ...
యాసంగి ధాన్యం కొనుగోళ్లు గతేడాది ఇదే సమయానికన్నా రెట్టింపును మించి కొనుగోళ్లు జరిగాయన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. ప్రకృతి వైఫరీత్యంతో అల్లాడుతున్న రైతన్నలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని...
రాష్ట్ర సచివాలయంలో టెక్స్టైల్ శాఖపైన ఒక సమీక్ష సమావేశాన్ని మంత్రి కే. తారక రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్స్టైల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాల పైన, వాటి అమలు తీరుపైన అధికారుల నుంచి...
ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో మమేకమయ్యే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి మే నెల 9న శ్రీకారం చుడుతున్నట్లు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి తెలియజేయవచ్చని,...