రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతిపక్షాలకు చెందిన ఓట్లన్నీ కావాలని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అర్హత లేని, ఆ...
ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎదురు చూపులు ఫలించాయి. తన పెద్దమ్మ, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చొరవతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు వ్యవహారంలో తనకూ, తన కుటుంబసభ్యులకూ ఎలాంటి పాత్రా లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతి కోర్ కాపిటల్...
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి టిడిపికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. బాబు జైల్లో ఉన్నారు కాబట్టి ఆమె తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టినట్లు ఉన్నారని, ఆమెకు...
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కులగణన అంశమే ప్రధానం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుల గణన ప్రధాన అజెండాగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతోంది. ఇందుకు పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ...కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ...
తెలుగుదేశం పార్టీని బిజెపిలో విలీనం చేసేందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాయబారం చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆమె గతంలో కాంగ్రెస్ లో ఉన్నా,...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై విధించిన రిమాండ్ ను క్వాష్ చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణను ధర్మాసనం శుక్రవారానికి...
హమాస్ దాడులు... ఇజ్రాయల్ ప్రతి దాడులతో పశ్చిమాసియా దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ హమాస్ వైఖరి చూస్తుంటే చావో రేవో అన్నట్టుగా ఉంది. అటు ఇజ్రాయల్ కూడా ఎవరు మరచిపోని...
ఎట్టకేలకు వామపక్షాలకు ఒక ఆసరా దొరికింది. వెన్నముక లేని లెఫ్ట్ పార్టీలు ఎవరో ఒకరు సాయం చేయకపోతే చట్టసభల ముఖం చూడలేని దీనస్థితి. గత రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. తాజాగా తెలంగాణ...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి తనపై విధించిన రిమాండ్ ను కొట్టి వేయాలంటూ సుప్రీం...