Saturday, September 12, 2026
HomeTrending News

Errabelli Trust: మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాలి – మంత్రి ఎర్రబెల్లి

మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాల‌న్న‌దే నా సంక‌ల్పం. మ‌హిళ‌లు వారి కుటుంబాల‌ను వారే సాదుకునే స్థాయికి రావాలి. మ‌హిళ‌లు బాగుప‌డితే ఆ కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుప‌డుతుంది. అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి,...

No Permission: పవన్ రుషికొండ పర్యటనకు పోలీసుల నో

జన సేన వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖ నగరంలో పర్యటిస్తోన్న పవన్ కళ్యాణ్ నేడు  పార్టీ ముఖ్యనేతలతో  సమావేశమయ్యారు. నిన్నటి బహిరంగ సభ విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు ...

pakistan:ఆపద్ధర్మ ప్రధాని ఎంపికపై… పాక్ పార్టీల మల్లగుల్లాలు

ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని సర్కార్‌ సిఫారసు మేరకు పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీని ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ రద్దు చేశారు. ప్రస్తుత పార్లమెంట్‌ రద్దు అయ్యిందని అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం...

Amarnath: పవన్ బాబా..: మంత్రి అమర్నాథ్

పవన్ కళ్యాణ్ సంసారం బిజెపితో, సహజీవనం తెలుగుదేశం పార్టీతో చేస్తున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. నిన్న విశాఖలో పవన్ ప్రసంగం అసూయ, విద్వేషం, విషం, అహంకారంతోనే...

Paddy yield: మిల్లింగ్ కెపాసిటీ పెంపునకు కార్యాచరణలో ప్రభుత్వం

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అయిన నేపథ్యంలో సాగు నీటి సౌకర్యం, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడికి రైతు బంధు సాయం, రైతు రుణమాఫీ, రైతు బీమాలాంటి అనేక రైతు సంక్షేమ...

No Confidence: అవిశ్వాసంతో కమలనాధుల్లో గెలుపు ధీమా

ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో మాట్లాడారు. దీనిపై మూడు రోజుల పాటు జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానం ఇచ్చారు. 2024లో మళ్లీ ఎన్డీఏ...

Botanical Garden: హైదరాబాద్ లో వృద్దుల కోసం వ్యాయామ శాల

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎక్కడా లేని విధంగా బోటానికల్ గార్డెన్ లో వృద్ధుల కొరకు నూతన వ్యాయామశాల ఏర్పాటు చేశారు. వ్యాయామశాలను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి...

CM Jagan: నేడు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు

మహిళా సాధికారతకు ఊతమిస్తూ  వారు చేస్తున్న వ్యాపారాలకు  సున్నావడ్డీకే రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్సార్ సున్నావడ్డీ పథకానికి నాలుగో ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు...

Babu: రాష్ట్రాన్ని గాడిలో పెడతా- కలిసి రండి :బాబు

నాలుగేళ్ళ జగన్ పాలనలో  తోటపల్లి ప్రాజెక్టుకు కనీసం కాలువలు కూడా తవ్వలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో తమ ఐదేళ్ళ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు 1650కోట్ల రూపాయలు...

Varahi Tour: ఏయూ నుంచే మా ప్రక్షాళన ప్రారంభం : పవన్

విశాఖలో అరాచకం చేసే రౌడీలను, బెదిరించే గూండాలను కాలుకు కాలు, కీలుకు కీలు తీసి కింద కూర్చోబెడతామని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.  National Institutional Ranking Framework(NIRF) నిర్వయించిన...

Most Read