అధికారంలోకి రాగానే కేజీ నుంచి పిజి విద్యనూ ప్రక్షాళన చేస్తామని, కరికులమ్ లో సమూల మార్పులు తీసుకు వస్తామని నారా లోకేష్ వెల్లడించారు. ఉద్యోగ కల్పనకు అవసరమైన అంశాలను పొందుపరుస్తామని, దీనితో పాటు,...
బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
ప్రముఖ గాయకులు...
పవన్ ఎందుకంత ఆవేశపడుతున్నారో, పూనకంతో వూగిపోతున్నారో అర్ధం కావడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయనే చెప్పినట్లు జగన్ తో వ్యక్తిగత గొడవలు ఏమీ లేవని, అయినా కారుకూతలు...
కర్ణాటకను కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాజధాని బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా రాజధాని బెంగళూరులో రోజుకు...
పాకిస్థాన్ వనరుల్ని చైనా కొల్లగొడుతోందని బలోచిస్తాన్ లో దశాబ్ద కాలంగా అసంతృప్తి రాజుకుంటోంది. గ్వదర్ ఓడరేవులో స్థానిక ప్రజలకు ఉపాధి దక్కకుండా కార్మికుల నుంచి అధికారుల వరకు చైనా వారికే అవకాశాలు దక్కడం...
తెలంగాణ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో 90 సీట్లను గెలుచుకుని... బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బిసి సంక్షేమ. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్అన్నారు. ఆదివారం మంత్రి ఎమ్మెల్యే క్యాంపు...
రిషికొండ నిర్మాణాలపై హైకోర్టు సూచనలు మేరకే ముందుకు వెళ్తున్నామని నిర్మాణాలను ఆపాలని హైకోర్టు ఎక్కడ చెప్పలేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు హైకోర్టు సూచనలు మేరకే ముందుకు...
రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పుంగనూరు, అంగళ్ళు ఘటనలపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర...
పవన్ కళ్యాణ్ కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విశాఖ పట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉంటున్నానని పవన్ కళ్యాణ్ మాత్రం గాజువాకలో...