Monday, September 14, 2026
HomeTrending News

దళితబంధు సన్నాహక సమావేశం

దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

ఏపీ సిఎస్ గా సమీర్ శర్మ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సిఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుత సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. అయన స్థానంలో...

తాలిబాన్ తో చర్చల ప్రసక్తే లేదు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చాక సరిహద్దు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. తాలిబాన్ ఏలుబడిలో ఉగ్రవాదుల అరాచకాలు పెరుగుతాయని ముందు జాగ్రత్తగా సరిహద్దు నగరాల్లో అదనపు బలగాలు మోహరిస్తున్నాయి. తాలిబాన్ తో తొలి...

కౌలు రైతుల రుణాలపై ప్రత్యేకదృష్టి: సిఎం

కౌలు రైతులకు రుణాలు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌ కార్డ్స్‌(సీసీఆర్‌సీ)ను అందిస్తున్నామని, ఇప్పటివరకూ 4,91,330 మందికి ఈ...

విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్ ప్రకటించిన కేంద్రం

దేశంలో విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్‌ను కేంద్రం ప్రకటించింది. టాప్ 100 విభాగంలో ఏపీ, తెలంగాణకు చెందిన పలు వర్సిటీలు, కాలేజీలకు చోటు దక్కింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ వర్సిటీకి తొలిస్థానంలో నిలిచింది. యూనివర్సిటీ...

ఆస్ట్రేలియా భారతీయుడికి ఉన్నత పదవి

ఆస్ట్రేలియా సుప్రీమ్ కోర్ట్ లో మొదటిసారిగా ఓ భారతీయుడు ఉన్నత పదవి చేపట్టబోతున్నాడు. భారతీయ మూలాలు ఉన్న హమేంట్ దంజి న్యూ సౌత్ వేల్స్ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియన్ భారతీయుడైన...

ఈనెల17నుంచి తెరుచుకోనున్న శబరిమల

శబరిమలలోని అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 17 నుంచి తెరవనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఐదు రోజుల పాటు ఆలయం తెరిచి ఉంటుందని పేర్కొంది . కరోనా నేపథ్యంలో రోజుకు...

ఏడాదిన్నరలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు

అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున హూస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల విగ్రహ పనులు చురుకుగా సాగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. 50 అడుగుల...

ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన దాదాపు ఎనిమిది రోజులపాటు కొనసాగి విజయవంతంగా ముగిసింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ నుండి బయలుదేరి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి , సెప్టెంబర్ 2న ఢిల్లీలోని వసంత్ విహార్...

యూపీలో సత్తా చాటేందుకు కార్యచరణ

బిజెపి అధికారంలోకి వచ్చాక దేశంలో మతపరమైన దాడులు పెరిగాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దీంతో దేశంలో లౌకికవాదం బలహీన పడుతోందన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి నగరంలో జరిగిన మజ్లీస్ పార్టీ...

Most Read