మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో అల్లర్లను అదుపు చేసి శాంతి నెలకొల్పే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ నెల...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ముగింపు రోజైన జూన్ 22 (గురువారం)న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ ను ప్రారంభించారు. అమరవీరుల స్మారకం భవనంలోకి ప్రవేశించిన సీఎం కి...
తిరుమల నడకమార్గంలో చిరుత ఓ చిన్నారిని గాయపరిచింది. ఏడవ మైలు వద్ద ఐదు సంవత్సరాల బాలుడిని చిరుతపులి ఎత్తుకెళ్ళింది. సమీపంలో విధులో వున్న పోలిసులు దీన్ని గమనించి గట్టిగా కేకలు వేయడంతో ఆ...
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే పటాన్ చెరువు వరకు అటు హయత్నగర్ వరకు మెట్రో విస్తరణ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి...
రాష్ట్రంలోని మూడు జిలాల్లో 1425 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు పరిశ్రమలకు శంఖుస్థాపన చేయడం ఆనందంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వీటివల్ల దాదాపుగా 2500 మందికి...
హోళీ పండుగపై పాకిస్థాన్ ఉన్నత విద్యా మండలి వెనక్కి తగ్గింది. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు రావటంతో నిర్ణయం ఉపసంహరించుకోక తప్పలేదు. ఈ మేరకు ఇస్లామాబాద్ నుంచి ఉన్నత విద్యా మండలి ఈ...
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ బోనాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పించటం ద్వారా ఉత్సవాలు మొదలు కావటం ఆనవాయితీగా వస్తోంది....
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ ఇళ్ళు’ నినాదానికి కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ స్పష్టం చేశారు. మోడీ పాలన...
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్రామంలో నిర్మించిన గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.
15,660 డబుల్...
కాకినాడలో పోటీ చేయాలని సవాల్ చేస్తే పవన్ కళ్యాణ్ తోక ముడుచుకొని పారిపోయారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ కు స్క్రిప్ట్ రాసిస్తున్నవారు జాగ్రత్తగా రాయాలని...