Saturday, September 12, 2026
HomeTrending News

ఉత్తరప్రదేశ్ లో విస్తరిస్తున్న జికా వైరస్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జికావైరస్ విజృంభిస్తోంది. కాన్పూర్‌లో జికా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కాన్పూర్ నగరంలో జికా వైరస్ కేసుల సంఖ్య 123కు చేరుకుంది. తాజాగా రాజధాని లక్నోలో మూడు కేసులు, కన్నోజ్...

టి 20 విజేత ఆస్ట్రేలియా

ఐసిసి టి 20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెల్చుకుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై  ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం...

ఇవి పరిష్కార వేదికలు: అమిత్ షా

రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జోనల్ కౌన్సిళ్ళు ఎంతగానో ఉపకరిస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.  ఇవి కేవలం సలహా మండళ్ళుగా మాత్రమే ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నో సమస్యల పరిష్కారానికి...

సమస్యలు పరిష్కరించండి : సిఎం విజ్ఞప్తి

రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ణీత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి...

సదరన్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం

Southern Zonal Council Meet: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం  ప్రారంభమైంది. ఈ కౌన్సిల్ కు అమిత్ షా చైర్మన్ గా ఉండగా, వైస్...

సేవే అసలైన మతం: వెంకయ్య

మాతృ భాషా పరిరక్షణ, గ్రామీణ వికాసం, సేవ, మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు, దివ్యాంగులకు అవసరమైన శిక్షణ, ఉపాధి అందించడం లక్ష్యాలుగా నేటి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్న...

శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు.  స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ...

అమిత్ షా కు ఘన స్వాగతం

Amit Shah welcomed: రేపు నవంబర్ 14న తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

ప్రఫుల్ పటేల్ తో మేకపాటి భేటీ

నవంబర్ 14, ఆదివారం తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ని చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్...

మణిపూర్ లో ఉగ్రదాడి – ఏడుగురి మృతి

మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. మణిపూర్ రాష్ట్రం చురచాంద్ పూర్ జిల్లా బెహియాంగ్ లో ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన దాడిలో అస్సాం రైఫిల్స్ అధికారితో సహా జవాన్లు మృత్యువాత పడ్డారు. ...

Most Read