Saturday, September 12, 2026
HomeTrending News

నిమ్స్ లో అత్యాధునిక వైద్య సదుపాయాలు

Modern Medical Facilities At Nims Hospital : 12 కోట్లతో వివిధ మెడికల్ ఎక్విప్మెంట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అందులో ముఖ్యంగా మెడికల్...

భద్రాద్రి రామయ్యకు కొడాలి నాని స్వర్ణ కిరీటం

Kodali Nani _Bhadradri Ramayya : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కుటుంబంతో కలిసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా...

ఓమిక్రాన్ ఎంత ప్రమాదకరం ?

Omicron : దక్షిణాఫ్రికా లో వేగం గా విస్తరిస్తోంది. నవంబర్ 25 న 2500 కేసులు ఉంటే అది ఇప్పుడు అయిదు రెట్లు పెరిగింది. నవంబర్ 25 న వంద మరణాలు ఉంటే...

కమలం గూటికి తీన్మార్ మల్లన్న

బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిల సమక్షంలో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ రోజు కమలం పార్టీలో చేరిన...

పార్లమెంటు నుంచి తెరాస ఎంపిల వాకౌట్

Parliament : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై వివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, కేంద్రం వైఖరికి నిరసనగా రాజ్య సభ, లోక్ సభల నుండి నిరవధిక వాకౌట్ చేసిన TRS ఎంపీలు. కేంద్రం...

ఫ్లాగ్ డే నిధికి సీఎం జగన్‌ విరాళం

Armed Forces Flag Day : సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఏపీ సైనిక్‌ వెల్ఫేర్  డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి, విఎస్‌ఎమ్‌ (రిటైర్డ్‌), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

లోక్ సభలో TRS ఎంపీల నిరసన

Trs Mps Protest : లోక్ సభలో TRS ఎంపీలు వినూత్నంగా ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకతకు నిరసనగా ఎంపీలు  ఈ రోజు నల్ల...

కబ్జాకోరు ఈటెల రాజేందర్

Itala Rajender Occupied 70 Acres Of Land : ఎస్సి,ఎస్టీల భూములను ఈటల రాజేందర్ భార్య జమున అడ్డగోలుగా కబ్జా చేశారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. జమున హెచరీస్ కోసం...

బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు: సిఎం

Alternative Crops:   ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కలిగించాలని, అవి సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. బోర్ల కింద వరికి బదులు...

ఓటిఎస్ గతంలో ఎందుకు చేయలేదు? బొత్స

Botsa on Babu: చంద్రబాబు రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేస్తే 23 సీట్లకు ఎందుకు దిగజారతారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అమలు చేసే వారు సరైన...

Most Read