Thursday, September 10, 2026
HomeTrending News

Sudan: సుడాన్‌లో 72 గంటల పాటు కాల్పుల విరమణ

సుడాన్‌ పై పట్టుకోసం సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్‌ మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిటనట్లు తెలిపింది. ఈ విషయాన్ని...

Nayee Brahmins: బిసిలకు బాబు చేసిందేమీ లేదు: సజ్జల

జగన్ ప్రభుత్వ హయంలోనే బిసిలకు న్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.  బాబు ఏనాడూ చిత్తశుద్దితో బిసిల సంక్షేమం కోసం కృషి చేయలేదని, అంతా  రాజకీయమే చేశారని...

Nara Lokesh: ఒక్క పనైనా చేశారా?: లోకేష్ మరో సెల్ఫీ ఛాలెంజ్

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో జరుగుతోంది. నేడు మరో సెల్ఫీ ఛాలెంజ్ ను లోకేష్  రాష్ట్ర ప్రభుత్వానికి చేశారు. పులికనుమ బ్రాంచ్...

Viveka Case: నా ప్రమేయం ఉంటే ఉరి తీయండి: ఆదినారాయణ రెడ్డి

వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కావాలని మొదట కోరింది తామేనని మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.  జగన్ నాడు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సిబిఐ విచారణ అడిగి, సిఎం అయిన తరువాత వద్దన్నారని...

Mann Ki Baat: ప్రధాని మౌన్‌ కీ బాత్‌ – కాంగ్రెస్ విమర్శ

ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నెలాఖరులో నిర్వహించే మన్‌ కీ బాత్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్‌ రమేశ్‌ చురకలు వేశారు. ఈ నెల 30న నిర్వహించేది మన్‌ కీ బాత్‌...

Rayala Telangana: రాయల తెలంగాణ సాధ్యం కాదు – మంత్రి జగదీష్ రెడ్డి

కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలన్నారు. రాయల తెలంగాణ అంశంపై ఈ...

Crop Loss: పంట నష్టం వివరాలకు సిఎస్ ఆదేశం

అకాల వర్షాలతో వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం...

Electrical artisans: విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెకు బీజేపీ మద్దతు

న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు (ఈనెల 25) నుండి సమ్మెలోకి వెళుతున్న విద్యుత్ ఆర్టిజన్లకు బీజేపీ రాష్ట్ర శాఖ మద్దతు ప్రకటించింది. ఆర్టిజన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్...

Nirudyoga Nirasana: నిరుద్యోగులతో చెలగాటం – రేవంత్ రెడ్డి

“తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి శాసనసభలో 1 లక్ష 7వేలు ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. వాటిని సంవత్సరంలోగా భర్చీ చేస్తామన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ 2 లక్షల...

CM Review: ధాన్యానికి మరింత ధర: సిఎం సూచన

వైఎస్సార్ రైతు భరోసా లోమడ ఈ ఏడాది తొలి విడత నిధులు జమ చేసేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతుల జాబితాలను...

Most Read