Saturday, September 12, 2026
HomeTrending News

అంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది కోరుతున్నారు. ఉద్యోగుల కోరికను మన్నించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేసి బదిలీ...

ప్రశాంతంగా వినాయక నిమజ్జన వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం వేడుకలు కొనసాగుతున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల సీసీ కెమెరాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అనుసంధానం చేసి...

2024 లోపే వైజాగ్ వెళ్తాం: నాని వెల్లడి

వైఎస్సార్సీపీ మూడు రాజధానులకు, మూడు ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నాని) స్పష్టం చేశారు. తమ పార్టీ విధానం, నిర్ణయం మేరకు 2024లోపే విశాఖకు పరిపాలనా...

జాతీయ రాజకీయాల్లో కెసిఆర్.. చారిత్రక అవసరం – జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకీ రావడం చారిత్రక అవసరమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆకాంక్ష కుడా అదే విధంగా ఉందన్నారు. నల్గొండలో ఈ రోజు మీడియా సమావేశంలో...

తెలంగాణ గవర్నర్ను రికాల్ చేయాలి – సిపిఐ డిమాండ్

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నారాయాణ కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కేంద్ర కేబినెట్‌లో నేరస్థులున్నారని ఆరోపించారు....

కాళోజీ ప్రస్తావన లేకుండా ఉద్యమం లేదు – శ్రీనివాస్ గౌడ్

ప్రజాకవి , పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 108 వ జయంతి ఉత్సవాల సంధర్బంగా నిర్వహిస్తున్న తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమములో బాగంగా కాళోజీ జ్ఞాపకార్ధం రాష్ట్ర ప్రభుత్వం - తెలంగాణ భాషా సాంస్కృతిక...

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఈ రోజు ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు....

అమరావతి పాదయాత్రకు హైకోర్టు అనుమతి

అమరావతి పరిరక్షణ సమితి  ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి నవంబర్ 11 వరకూ చేపట్టిన మహా పాదయాత్రకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  పాదయాత్రకు అనుమతి కోరుతూ సమితి చేసిన...

లోకేష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం: విజయసాయి

నెల్లూరు జిల్లాను నేర రాజధాని అంటూ టిడిపి నేత నారా లోకేష్  చేసిన వ్యాఖ్యలపై  వైఎస్సార్సీపీ  పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి తప్పు బట్టారు. ఒక సంఘటన ఆధారంగా మొత్తం జిల్లాను...

కాళోజీ నేటి తరానికి ఆదర్శం – మంత్రి ఎర్రబెల్లి

కాళోజీ నారాయణరావు విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు తెలిపారు. తెలంగాణలో అక్షరజ్యోతిని...

Most Read