Saturday, September 5, 2026
HomeTrending News

గోవా, ఉత్తరఖండ్ లో పోలింగ్ ప్రశాంతం

Polling In Goa Uttarakhand And Up : రెండో దశ ఎన్నికలు జరుగుతున్న గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గోవాలో అత్యధికంగా 79 శాతం...

ఇది చంద్రబాబు కుట్రే: పెద్దిరెడ్డి విమర్శ

Babu behind it: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమిటీ  అజెండాలో ప్రత్యేక హోదా అంశం తొలగించడానికి చంద్రబాబు నాయుడే కారణమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి...

సీఎం పదవికి హేమంత అనర్హుడు – జీవన్ రెడ్డి

Assam Cm : కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి దేశంలో ఏ పార్టీకి లేదని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్ది అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరమ్మ...

వచ్చే ఏప్రిల్ నాటికి డా. అంబేద్కర్ విగ్రహం

By next April: విజయవాడలో 268 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 100 కోట్ల రూపాయలు గ్రీన్ ఛానెల్ లో పెట్టామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి...

ఫలాయన వాదమా? చంద్రబాబు

what is the answer? ప్రత్యేక హోదా విషయంలో సిఎం జగన్ ఫలాయనవాదం చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  హోదా కోసం యుద్ధం చేస్తామని , రాజీనామాలు చేస్తామని గతంలో...

పసలేని ఆరోపణలు : జీవీఎల్

its not correct: హోదా అంశాన్ని కేంద్ర హోం శాఖ అజెండా నుంచి తొలగించడానికి తానే కారణమంటూ వైసీపీ తో పాటు పలు పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యుడు...

జనం మనిషి..జగదేవ్ పూర్ గాంధి

Jagdevpur Gandhi : రాష్ట్ర ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పనిచేస్తున్న సమయంలో ఆయన వద్దకు ఒక పాత మిత్రుడు వచ్చాడు. ఆయనతో- ఏమయ్యా బాగున్నావా! రావడమే మానేశావని ఆలింగనం చేసుకుని ఎంతోఆప్యాయంగా పలకరించాడు....

రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ సంప్రదింపులు

Ukraine Russia Border Issue :  రష్యాతో సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ఉక్రెయిన్ సిద్దమైంది. రాబోయే 48 గంటల్లో రష్యా సమ్మతిస్తే రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చించేందుకు తాము సిద్దమని ఉక్రెయిన్ విదేశాంగ...

జగన్ పై మోజు తగ్గింది: రామ్మోహన్

Even Navaratnaalu also: సిఎం జగన్ పై రాష్ట్ర ప్రజలకు మోజు తగ్గిందని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని టిడిపి యువనేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజలు తెలుగుదేశం...

 కొత్త జడ్జిల ప్రమాణ  స్వీకారం

New Judges: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నూతన జడ్జిల ప్రమాణ స్వీకారం నేడు జరిగింది.  నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా నియమింపబడిన ఏడుగురు న్యాయమూర్తులచే...

Most Read