సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ప్రారంభం రోజున తీవ్ర గుండెపోటుకు గురైన తారకరత్నకు స్థానికంగా ప్రాథమిక చికిత్స చేసి ఆరోజు...
అనపర్తి బహిరంగ సభలో చంద్రబాబు తీరు ఆక్షేపణీయమని, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఏం చెబుతుందని ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్లో, ప్రజలు తనను ఏ...
సిఎం జగన్ పై చంద్రబాబు రోజూ విషప్రచారం చేస్తున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ, ఐ అండ్ పి ఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. చంద్రబాబు సభల పేరుతో 11...
మీరు ఏ పార్టీ జెండా అయినా పట్టుకోండి... ఇబ్బంది లేదు. కానీ కాషాయ జెండా నీడలో పనిచేసేటోడే నిజమైన హిందువు. వాళ్లనే హిందూ సమాజం గుర్తిస్తుంది. ఓట్ల కోసం డ్రామాలు చేసేటోళ్లను చీత్కరించండని...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రేపు(ఆదివారం)...
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సహకరించవద్దని పోలీసులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలీసు అనేది ఒక యూనిఫాం ఫోర్స్ అని, వారు చట్ట ప్రకారం పని చేయాల్సి ఉంటుందన్నారు. తాము ప్రకటించిన...
ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎములాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు....
పాకిస్థాన్లో తాలిబన్లు రెచ్చిపోయారు. శుక్రవారం పాకిస్తాన్ తాలిబాన్ యోధులు భారీగా ఆయుధాలు ధరించి.. కరాచి పోలీస్ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల పాటు...
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమిది. 56 ఏళ్ల తరువాత పార్టీ స్థాపించిన కుటుంబం పార్టీపై పట్టు కోల్పోయిన అనూహ్య పరిణామం ఇది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ...
ఎర్రజొన్న రైతులను నష్టపర్చే సీడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఎర్రజొన్న పంటకు గిట్టుబాటు ధర రాకుండా సీడ్ వ్యాపారులు సిండికేట్...