Thursday, September 10, 2026
HomeTrending News

బఫెలో సిటీలో పిడుగులతో కూడిన హిమపాతం

Snowy thunderstorms: భూతల స్వర్గంగా పేరున్న అమెరికాలో విలాసవంతమైన సౌకర్యాలు... ఆకాశమే హద్దుగా హంగు ఆర్భాటాలతో కూడిన జీవితం ఆక్కడ ఉన్నవారి సొంతం. ప్రపంచ దేశాల్లో ఏ రంగంలో కొత్త ఆవిష్కరణ జరిగినా అది...

ఛత్తీస్‌గఢ్ బొగ్గు గనుల్లో…ఇష్టానుసారం పేలుళ్లు

Coal Mine Explosion: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బొగ్గు గనుల తవ్వకాల్లో నియమనిబంధనలు గాలికి వదిలేశారు. ఓపెన్ కాస్ట్ గనులతో ప్రమాదం అని తెలిసినా పాలకులు... మైనింగ్ సంస్థలతో కుమ్మక్కై అనుమతులు ఇస్తున్నారు. గనుల తవ్వకాల...

కుల అహంకారంతోనే దాడులు – ఎంపి అరవింద్

MLC Kavitha vs MP Aravind: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్‌...

ఒడిశాలో ర్యాగింగ్, అమ్మాయితో ఆకతాయిల ఆగడాలు

Raging in Odisha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్ పై కొత్త చట్టాలు తీసుకు రావటం... నాలుగు రోజుల హడావిడి తరవాత నిర్లక్ష్యం చేయటం సాధారణంగా మారింది. ర్యాగింగ్ వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో...

బీసీ వ్యతిరేకి బీజేపీ.. చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌

బీజేపీ బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఎనిమిదేండ్లుగా బీసీలకు బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. ఓబీసీ అయిన ప్రధాని మోదీ తమకు ఎదో...

అరవింద్ జాగ్రత్త…చౌరస్తాలో చెప్పుతో కొడతా – కవిత వార్నింగ్

నిజామాబాద్ కు ఎంపీ అరవింద్ ది సంకుచిత మనస్తత్వం, ఆయనవి చిల్లర మాటలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోకుండా ఎంపీ గా అయ్యారు.186 మంది అభ్యర్థులను...

శ్రీహరికోట నుంచి తొలి ప్రైవేటు రాకెట్ విజయవంతం

శ్రీహరికోట ...సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఆధ్వర్యంలో ప్రయోగించిన విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిన రాకెట్, ఇస్రో చేపట్టిన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్ అవటంపై హర్షాతిరేకాలు...

Polavaram: ప్రాజెక్ట్ తాకట్టు పెట్టారు: దేవినేని ఉమా

Irrigation Project: పోలవరం ప్రాజెక్టును బ్యారేజిగా మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. ఈ బహుళార్ధసాధక ప్రాజెక్ట్‌ను ఎత్తిపోతల పధకంగా మార్చడంపై ఆయన మండిపడ్డారు. ట్విట్టర్...

బిజెపి,తెరాస,కాంగ్రెస్ లు స్వార్థ పార్టీలు – షర్మిల

తెలంగాణ లో రైతులకు గౌరవం లేదని, పండించిన పంట కి గిట్టు బాటు లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. తాలు తరుగు అని రైతును...

PM Awas Yojana: మీపేరు ఎలా పెట్టుకుంటారు?

Churches :  రాష్ట్రంలో  అర్బన్ ప్రాంతంలో 20 లక్షలు, రూరల్ లో 5 లక్షల ఇళ్ళను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ఒక్కోఇంటికి లక్షా 80 వేల రూపాయలు ఇస్తోందని, వీటిలో నేరుగా...

Most Read