Friday, March 7, 2025
HomeTrending News

Heavy Rains: నందిగామ వద్ద రాకపోకలు బంద్

గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా హైదరాబాద్ – విజయవాడ  మధ్య రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. నందిగామ సమీపంలోని కీసర వద్ద (NH 65 హైవే పై మున్నేరు వాగు...

Ambati: బాబూ.. నీకా అర్హత లేదు: మంత్రి రాంబాబు

రాయలసీమతో పాటు, ఇరిగేషన్, వ్యవసాయ రంగాలకు ద్రోహం చేసిన వ్యక్తి సాక్షాత్తు చంద్రబాబేనని,  అందుకే ఆయా రంగాల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు ఏ మాత్రం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ...

Roja: సీమకు మీరేం చేశారో చెప్పండి: రోజా

రాయల సీమకు అసలైన ద్రోహి చంద్రబాబే నని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 14 ఏళ్ళపాటు సిఎంగా ఉన్న చంద్రబాబు సీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్...

SRSP: శ్రీరాంసాగర్ దిగువ ప్రాంతాలకు అలర్ట్.. ప్రమాదకరంగా కడెం ప్రాజెక్ట్

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర లో మరియు ఉత్తర తెలంగాణలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు...

Costal Irrigation: ప్రజలకు సమాధానం చెప్పాలి: బాబు డిమాండ్

ఉత్తరాంధ్రలో పుష్కలంగా నీరు వున్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వంశధార నుంచి హీర మండలం ద్వారా నాగావళికి, వంశధార నుంచి వరద కాలువ ద్వారా మహేంద్ర...

YS Jagan: విద్యా దీవెన ఒక వరం: సిఎం

ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో మన  పిల్లలకు సీట్లు లభిస్తే పేదరికం వారికి  అడ్డుగా ఉండకూడదని, ఈ ఆలోచనతోనే  జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Dutch Coast: నౌకలో అగ్నిప్రమాదం…మూడు వేల కార్లు ఆహుతి

జర్మనీ నుంచి దాదాపు 3 వేల కార్లతో వెళ్తున్న ఓ కార్గో షిప్ నెదర్లండ్స్ దేశం సమీపంలో నడి సంద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు....

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక ప్రాజెక్టులు  పొంగి పొర్లుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు...

Rains Alert: 48 గంటల్లో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండండి – డీజీపీ

రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. రానున్న 48 గంటలలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని...

Manipur: వ్యూహాత్మకంగా దేశానికి కీలకం మణిపూర్

దేశ ఈశాన్య సరిహద్దు రాష్ట్రం అల్లర్లతో అట్టుడుకుతోంది. మూడు తెగలు... ముఫ్ఫై చిక్కుముడులతో సంక్లిష్టమైన జాతుల వైరానికి కేంద్ర బిందువుగా మారి భగ్గుమంటోంది. హత్యలు... అత్యాచారాలు... మహిళలను నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగింపులతో ఆధునిక...

Most Read