Friday, March 7, 2025
HomeTrending News

Gulf life: ఎన్నికల్లో ఆన్ లైన్ ఓటింగ్ కోసం వలస కార్మికుల డిమాండ్

వలస కార్మికుల సామాజిక రక్షణ అనే అంశంపై మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న బహుళ దేశాల ప్రాంతీయ సమావేశంలో గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి కి రియాక్టర్ (విషయంపై...

Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్రపీడనంగా మారింది.ఈ రోజు (బుధవారం) వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ చెప్పారు. వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర...

Kakani: రైతుల గురించి మాట్లాడేది మీరా?: కాకాణి

చంద్రబాబు ఇకనైనా రైతుల గురించి మాట్లాడడం మానుకోవాలని  రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచించారు. ఆయన వ్యవసాయం, రైతులు అంటూ మాట్లాడుతూ నోరు ఇంకా కంపు చేసుకోవద్దని వ్యాఖ్యానించారు.  ఆయన ...

Viveka Case: అదో కల్పిత కథ: సజ్జల

వైఎస్‌ వివేకా హత్య కేసులో కొంతమంది గుంటనక్కలు సీబీఐ దర్యాప్తును వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.  ఎల్లో మీడియా ఉగ్రవాదుల కంటే ఎక్కువ బెదిరింపులకు...

YS Jagan: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతుకు మేలు: సిఎం

ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లను రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేస్తామని తద్వారా పండ్లు, కూరగాయల రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 1719 కోట్ల...

Rajya Sabha: బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలి: విజయసాయి

గిరిజనులకు ప్రయోజనం చేకూర్చే ఏ చర్యనైనా తాము సమర్దిస్తామని, వారి అభ్యున్నతికి తాము, తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీనేత వి. విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్...

TS BC Welfare: దేశీయ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో బిసి విద్యార్థులకు పూర్తి ఫీజు

వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. మెరికల్లాంటి బిసి విధ్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాలు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్...

BJP-AP: మత్స్యకారులపై నిర్లక్ష్యం: పురంధేశ్వరి

అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. అందుకే ఈ ప్రాంత అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం...

INDIA Alliance: ఇండియా కూటమిపై ప్రధాని తీవ్ర విమర్శలు

పార్లమెంట్‌లో విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిపక్షాలను ఎప్పుడూ చూడలేదన్నారు ప్రధాని. దిశ దశ లేని ప్రతిపక్షాలను ఇప్పటివరకు చూడలేదన్నారు. ఇక విపక్ష కూటమి పేరుపై...

Mavo Threat: హైదరాబాద్లో నాలుగు రాష్ట్రాల డీజీపీల సమావేశం

తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల డీజీపీల సమావేశం రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ రోజు జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో జాయింట్‌ ఆపరేషన్స్‌ నిర్వహించడం, అందుకు అవసరమైన ట్రైనింగ్‌ అంశాలపై...

Most Read