తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ అబద్ధం చెప్పినా ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేటలో ఈ రోజు (శనివారం) మీడియాతో...
గొర్రెల పెంపకంతో ఆర్డిక పరిపుష్టి కలుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తద్వారా ఎగువ రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్న మాంసం ఉత్పత్తులు నిలువరించడం సులభతరమౌతుందన్నారు.అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్...
టీఎస్ పీఎస్సీ లో రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలన్నారు....
నేడు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒకరోజు పాటు శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆర్ ఆర్ ఆర్ లోని 'నాటు-నాటు'పాటకు ఆస్కార్ లభించిన తరువాత చిత్ర బృందం...
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ శనివారం భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా. బి.ఆర్.అంబేద్కర్ వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం,...
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో సాధారణ ఎన్నికల వరకూ ఇలాగే కష్టపడి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతలు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారక రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర...
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిగా సాగుతున్నా ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. పశ్చిమ దేశాలు శాంతికి ప్రయత్నించక పోగా రష్యాను దోషిగా నిలబెట్టే కుటిల యత్నాలు చేస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల మాయలో...
వికారాబాద్ జిల్లాలో అకాలవర్షం, వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు ఈ రోజు పరిశీలించారు. మర్పల్లి, మోమిన్...