Wednesday, June 26, 2024
HomeUncategorized

ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలింపచేద్దాం: పవన్

‘మనపై ప్రజలు ఎన్నో ఆశలతో... ఆకాంక్షలతో ఉన్నారు. భారీ మెజారిటీలతో, 100 శాతం స్ట్రయిక్ రేట్ తో గెలిపించి శాసన సభకు పంపించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను సభలో ప్రతిఫలింపచేద్దాము’ అని రాష్ట్ర...

ఐఏఎస్ ల బదిలీలు: శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్ లకు స్థాన చలనం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన మొదటి ప్రక్షాళనగా దీన్ని చెప్పవచ్చు. గత జగన్ ప్రభుత్వంలో కీలకంగా...

కల్కి’ ప్రీ రిలీజ్ కు సిఎం, డిప్యూటీ సిఎం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 AD' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమరావతిలో నిర్వహించాలని నిర్మాత అశ్వనీ దత్ భావిస్తున్నారు. దీనికి ఏపీ...

పంజాబ్, కాశ్మీర్ లో కొత్త సంకేతాలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశమంతా విపులంగా చర్చలు జరుగుతున్నాయి. 18వ లోక్‌స‌భ కొలువుదీర‌డం ఒక్క‌టే మిగిలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటు, ఎన్డీయేకు తగ్గిన మెజారిటీ, ఇండియా కూటమికి పెరిగిన సీట్ల మీద చర్చోపచర్చలు సాగుతున్నాయి....

పశ్చిమ బెంగాల్లో హింసాత్మకంగా పోలింగ్

లోక్ సభ ఎన్నికల చివరి దశ ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ - బిజెపి ల మధ్య పచ్చ గడ్డి వేస్తె...

పోస్టల్ బ్యాలట్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ

పోస్టల్ బ్యాలెట్ అంశంలో  ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్య సభ సభ్యుడు  ఎంపీ...

మరో మూడు కేసుల్లోనూ పిన్నెల్లికి ఊరట

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి ఏపీ హైకోర్టు ఊరట కలిగించింది. ఆయనపై దాఖలైన మరో మూడు కేసుల్లో కూడా మధ్యంతర బెయిల్  మంజూరు చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు...

ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట: జూన్ 5 వరకూ నో అరెస్ట్

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన...

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి దుర్మరణం

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ  హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.  ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్  తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ జోల్ఫా సమీపంలోని పర్వతాల్లో  ఆదివారం కూలిపోయింది. అజర్ బైజాన్ సరిహద్దుల్లో...

ఓటమి భయంతోనే టిడిపి హింసాత్మక దాడులు: సజ్జల

ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయిన తెలుగుదేశం పార్టీ హింసను రెచ్చగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.  కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో...

Most Read