Saturday, June 29, 2024
HomeUncategorized

IPL 2024: ఆరంభ మ్యాచ్ లో చెన్నై బోణీ

ఐపీఎల్ 17 వ సీజన్ నేడు అట్టహాసంగా మొదలైంది. ఆరంభ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై విజయం సాధించింది. చెన్నై...

‘గామి’పై ఆసక్తిని పెంచిన విష్వక్సేన్!

మొదటి నుంచి కూడా విష్వక్సేన్ మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని, అందుకు సంబంధించిన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఈ కారణంగా ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే ఈ సారి...

గురూజీ మడతపెట్టిన కుర్చీ!

ఏనాడో పెద్దాయన పింగళి కంబళి-గింబళి; వీరతాళ్లు; దుషట చతుషటయము అంటే మాటల మాంత్రికుడు అని మహత్తరమైన బిరుదు ప్రదానం చేసి ఆ మాయాబజార్ వీధుల్లోనే తిరుగుతూ.. ఆయన్నే స్మరించుకుంటూ ఉండేవాళ్లం. తరువాత జంధ్యాల మాటలతో...

ఏపీలో కాంగ్రెస్- వామపక్షాల ఉమ్మడి పోరు

రాష్టంలో ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని కాంగ్రెస్, వామపక్షాలు నిర్ణయించాయి. నేడు విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో పిసిసి అధ్యక్షురాలు షర్మిలతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి...

ఢిల్లీకి చంద్రబాబు: బిజెపి పెద్దలతో భేటీ!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. బిజెపి అగ్ర నేతలతో ఆయన భేటీ కానున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల వ్యవహారంపై తుది రూపు తీసుకువచ్చేందుకు ఈ పర్యటన...

హిట్ పైనే దృష్టి పెట్టిన విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండకి ఇప్పుడు అత్యవసరంగా ఒక హిట్ పడాలి. ఎందుకంటే బ్లాక్ బస్టర్ అనే మాట అటుంచితే, అతను హిట్ అనే మాట వినే చాలాకాలమైంది. విజయ్ దేవరకొండ అభిమానులు ఆయన సినిమాను...

మాకు ఎక్కువ సీట్లు కావాలి: బాబును కోరిన పవన్!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాడేల్లిలోని తన నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఇరు పార్టీలూ పోటీ చేయనున్న స్థానాల సంఖ్యపై ఇరువురు నేతలూ ఓ...

నరసరావుపేటకు అనిల్, బందరుకు సింహాద్రి రమేష్

వైఎస్సార్సీపీ ఐదో విడత అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల జాబితాను విడుదల చేసింది. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట; అవనిగడ్డ ఎమ్మెల్యే...

దండకారణ్యంలో భూమ్ కాల్ దివస్

దేశంలో మావోయిస్ట్ ఉద్యమం సద్దుమనిగందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి నక్సల్స్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఛత్తీస్ ఘడ్,...

6100 పోస్టులతో మెగా డీఎస్సీ: కేబినేట్ నిర్ణయం

రాష్ట్రంలో యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు వైఎస్సార్ చేయూత...

Most Read